రైతుల ఆత్మహత్యలు బాధాకరం: కేటీఆర్‌

రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు బాధాకరమని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం రైతు ఆత్మహత్యలపై కలెక్టరేట్‌లో మంత్రులు కేటీఆర్, ఈటెల సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రైతు ఆత్మహత్యలపై స్క్రీనింగ్ కమిటీ వేసి నెలలోపు బాధితులకు ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపారు. గ్రామాలవారీగా రైతు భరోసా యాత్రలు నిర్వహించనునట్లు కేటీఆర్ పేర్కొన్నారు. రైతులను వేధించకుండా వడ్డీ వ్యాపారులకు కౌన్సిలింగ్ ఇస్తామన్నారు.

Advertisement
Update: 2015-09-07 13:08 GMT
రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు బాధాకరమని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం రైతు ఆత్మహత్యలపై కలెక్టరేట్‌లో మంత్రులు కేటీఆర్, ఈటెల సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రైతు ఆత్మహత్యలపై స్క్రీనింగ్ కమిటీ వేసి నెలలోపు బాధితులకు ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపారు. గ్రామాలవారీగా రైతు భరోసా యాత్రలు నిర్వహించనునట్లు కేటీఆర్ పేర్కొన్నారు. రైతులను వేధించకుండా వడ్డీ వ్యాపారులకు కౌన్సిలింగ్ ఇస్తామన్నారు.
Tags:    
Advertisement

Similar News