అక్రమ నిర్మాణంలో సీఎం నివాసమా: ఉమ్మారెడ్డి

కృష్ణా కరకట్టపై అక్రమ నిర్మాణాలంటూ నోటీసులు జారీ చేసిన భవనాల్లో సీఎం చంద్రబాబు ఎలా నివాసం ఉంటున్నారని వైసీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. మీడియాతో మాట్లాడుతూ రాజధాని నిర్మాణానికి సింగపూర్ ప్రభుత్వంతో కాకుండా అక్కడి సంస్థలతో ఒప్పందం చేసుకోవడంలో ఆంతర్యం ఏమిటో చెప్పాలన్నారు. ఢిల్లీని నిర్మించింది భారతీయులే అనే విషయాన్ని చంద్రబాబు గుర్తుంచుకోవాలని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు.

Advertisement
Update: 2015-09-07 04:36 GMT
కృష్ణా కరకట్టపై అక్రమ నిర్మాణాలంటూ నోటీసులు జారీ చేసిన భవనాల్లో సీఎం చంద్రబాబు ఎలా నివాసం ఉంటున్నారని వైసీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. మీడియాతో మాట్లాడుతూ రాజధాని నిర్మాణానికి సింగపూర్ ప్రభుత్వంతో కాకుండా అక్కడి సంస్థలతో ఒప్పందం చేసుకోవడంలో ఆంతర్యం ఏమిటో చెప్పాలన్నారు. ఢిల్లీని నిర్మించింది భారతీయులే అనే విషయాన్ని చంద్రబాబు గుర్తుంచుకోవాలని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు.
Tags:    
Advertisement

Similar News