మోసాలు చేస్తున్న ముఠా సభ్యుల అరెస్ట్

మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తక్కువ వడ్డీకే లోన్ ఇస్తామంటూ 522 మంది నుంచి ముఠా సభ్యులు డబ్బులు వసూలు చేశారమని నగర పోలీస్ కమిషనర్ మహేదర్‌రెడ్డి తెలిపారు. ముఠా సభ్యులను ఢిల్లీలోని గుర్గావ్ వాసులుగా గుర్తించామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాల్లో మొత్తం 150 మందిని మోసం చేశారని వివరాలు వెల్లడించారు. బ్యాంకు లోన్ల పేరిట రూ.10 కోట్ల మోసం జరిగిందని వివరించారు. రుణం మంజూరు అయ్యిందంటూ నకిలీ పత్రాలు […]

Advertisement
Update: 2015-09-06 13:20 GMT
మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తక్కువ వడ్డీకే లోన్ ఇస్తామంటూ 522 మంది నుంచి ముఠా సభ్యులు డబ్బులు వసూలు చేశారమని నగర పోలీస్ కమిషనర్ మహేదర్‌రెడ్డి తెలిపారు. ముఠా సభ్యులను ఢిల్లీలోని గుర్గావ్ వాసులుగా గుర్తించామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాల్లో మొత్తం 150 మందిని మోసం చేశారని వివరాలు వెల్లడించారు. బ్యాంకు లోన్ల పేరిట రూ.10 కోట్ల మోసం జరిగిందని వివరించారు. రుణం మంజూరు అయ్యిందంటూ నకిలీ పత్రాలు సృష్టించి ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేశారని పేర్కొన్నారు.
Tags:    
Advertisement

Similar News