తాగిన మత్తులో భార్య హత్య

పీకల దాకా మద్యం తాగి భార్యను కొట్టి చంపిన భర్త ఉదంతం నెల్లూరు జిల్లాలో జరిగింది. కోట మండలం రాఘవాపురంలో అంకయ్య అనే వ్యక్తి మద్యం మత్తులో భార్య ఆదిలక్ష్మమ్మను కొట్టి చంపాడు. ఈ సంఘటన జరిగాక భర్త అంకయ్య పరారయ్యాడు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Advertisement
Update: 2015-09-06 13:09 GMT
పీకల దాకా మద్యం తాగి భార్యను కొట్టి చంపిన భర్త ఉదంతం నెల్లూరు జిల్లాలో జరిగింది. కోట మండలం రాఘవాపురంలో అంకయ్య అనే వ్యక్తి మద్యం మత్తులో భార్య ఆదిలక్ష్మమ్మను కొట్టి చంపాడు. ఈ సంఘటన జరిగాక భర్త అంకయ్య పరారయ్యాడు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Tags:    
Advertisement

Similar News