తెలంగాణ 'స్వచ్ఛ' అంబాసిడర్‌గా మంచులక్ష్మి

స్వచ్ఛ భారత్‌ మిషన్‌ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర బ్రాండ్‌ అంబాసిడర్‌గా సినీ నటి, నిర్మాత మంచు లక్ష్మి ఎంపికయ్యారు. ఈ నెల 10న రాష్ట్రపతి భవన్‌లో పలువురు ప్రముఖుల మధ్య రాష్ట్రపతి ఆమెను గౌరవించనున్నట్టు తెలిసింది. ఈ సందర్భంగా మంచు లక్ష్మి మాట్లాడుతూ ” ప్రధాని మోడి పిలుపు మేరకు నా స్థాయిలో నేను ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు చేశాను. ఇప్పుడు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంపిక చేయడంతో మరింత బాధ్యత పెరిగింది. తెలంగాణను స్వచ్ఛ తెలంగాణగా మార్చడానికి […]

Advertisement
Update: 2015-09-03 18:38 GMT
స్వచ్ఛ భారత్‌ మిషన్‌ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర బ్రాండ్‌ అంబాసిడర్‌గా సినీ నటి, నిర్మాత మంచు లక్ష్మి ఎంపికయ్యారు. ఈ నెల 10న రాష్ట్రపతి భవన్‌లో పలువురు ప్రముఖుల మధ్య రాష్ట్రపతి ఆమెను గౌరవించనున్నట్టు తెలిసింది. ఈ సందర్భంగా మంచు లక్ష్మి మాట్లాడుతూ ” ప్రధాని మోడి పిలుపు మేరకు నా స్థాయిలో నేను ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు చేశాను. ఇప్పుడు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంపిక చేయడంతో మరింత బాధ్యత పెరిగింది. తెలంగాణను స్వచ్ఛ తెలంగాణగా మార్చడానికి నా వంతు కృషి చేస్తాను” అని చెప్పారు.
Tags:    
Advertisement

Similar News