కలబుర్గి హత్య కేసుపై సిబిఐ దర్యాప్తు

కలబుర్గిని చంపింది తామేనంటూ భజరంగ్‌ దళ్‌ నేత భవిత్‌ శెట్టి మంగళవారం ప్రకటించారు. గతంలో యుఆర్‌ అనంతమూర్తిని కడతేర్చామని, తదుపరి లక్ష్యం కెఎస్‌ భగవాన్‌ అని ఆయన ట్వీట్‌ చేశాడు. హిందుత్వాన్ని వ్యతిరేకించే వారందరినీ హతమారుస్తామని ప్రకటించారు. కాగా కలబుర్గి హత్య కేసు విచారణను ప్రభుత్వం సిబిఐకి అప్పగించింది. నిందితులను పట్టుకునేందుకు ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు మొదలెట్టింది. కేసు సిఐడి దర్యాప్తులో ఉందని, ఇపుడు సిబిఐకి అప్పగించేందుకు నిర్ణయించామని కర్ణాటక న్యాయ శాఖ మంత్రి టిబి జయచంద్ర […]

Advertisement
Update: 2015-08-31 13:13 GMT
కలబుర్గిని చంపింది తామేనంటూ భజరంగ్‌ దళ్‌ నేత భవిత్‌ శెట్టి మంగళవారం ప్రకటించారు. గతంలో యుఆర్‌ అనంతమూర్తిని కడతేర్చామని, తదుపరి లక్ష్యం కెఎస్‌ భగవాన్‌ అని ఆయన ట్వీట్‌ చేశాడు. హిందుత్వాన్ని వ్యతిరేకించే వారందరినీ హతమారుస్తామని ప్రకటించారు. కాగా కలబుర్గి హత్య కేసు విచారణను ప్రభుత్వం సిబిఐకి అప్పగించింది. నిందితులను పట్టుకునేందుకు ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు మొదలెట్టింది. కేసు సిఐడి దర్యాప్తులో ఉందని, ఇపుడు సిబిఐకి అప్పగించేందుకు నిర్ణయించామని కర్ణాటక న్యాయ శాఖ మంత్రి టిబి జయచంద్ర వెల్లడించారు.
Tags:    
Advertisement

Similar News