మహిళపై చైన్‌ స్నాచర్ల ఘాతుకం

హైదరాబాద్ నగరంలోని మలక్‌పేటలో చైన్‌స్నాచర్లు తెగబడ్డారు. ఓ పంక్షన్‌కు వెళ్ళి బైక్‌పై ఇంటికి తిరిగి వెళ్తున్న దంపతులను కొందరు దుండగులు వెంబడించారు. మెడ నుంచి మంగళసూత్రం లాగడంతో వర్ధనమ్మ అనే మహిళ బైక్‌పై నుంచి కిందపడింది. ఈ ఘటనలో భార్యాభర్తలిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. మహిళ తలకు బలమైన గాయమైంది. దాంతో చికిత్స నిమిత్తం దగ్గరలో ఉన్న యశోద ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారు. మలక్‌పేట ఫ్లెవోవర్ బ్రిడ్జిపై చోటుచేసుకున్న ఈ సంఘటన అందరినీ భయకంపితుల్ని చేసింది.

Advertisement
Update: 2015-08-18 13:10 GMT
హైదరాబాద్ నగరంలోని మలక్‌పేటలో చైన్‌స్నాచర్లు తెగబడ్డారు. ఓ పంక్షన్‌కు వెళ్ళి బైక్‌పై ఇంటికి తిరిగి వెళ్తున్న దంపతులను కొందరు దుండగులు వెంబడించారు. మెడ నుంచి మంగళసూత్రం లాగడంతో వర్ధనమ్మ అనే మహిళ బైక్‌పై నుంచి కిందపడింది. ఈ ఘటనలో భార్యాభర్తలిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. మహిళ తలకు బలమైన గాయమైంది. దాంతో చికిత్స నిమిత్తం దగ్గరలో ఉన్న యశోద ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారు. మలక్‌పేట ఫ్లెవోవర్ బ్రిడ్జిపై చోటుచేసుకున్న ఈ సంఘటన అందరినీ భయకంపితుల్ని చేసింది.
Tags:    
Advertisement

Similar News