యూపీలో ఇల్లు కూలి 9 మంది దుర్మరణం

ఉత్తరప్రదేశ్‌లోని బాందాలో ఇల్లు కూలి తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు. గాంధీనగర్‌ ప్రాంతంలో ఇంటి పైకప్పు కూలడం వల్ల 9 మంది మరణించగా, మరికొంత మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంటి యజమాని నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు. భవన శిధిలాల కింద మరి కొంతమంది ఉండొచ్చని అనుమానిస్తున్నారు. స్థానికులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

Advertisement
Update: 2015-08-12 13:06 GMT
ఉత్తరప్రదేశ్‌లోని బాందాలో ఇల్లు కూలి తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు. గాంధీనగర్‌ ప్రాంతంలో ఇంటి పైకప్పు కూలడం వల్ల 9 మంది మరణించగా, మరికొంత మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంటి యజమాని నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు. భవన శిధిలాల కింద మరి కొంతమంది ఉండొచ్చని అనుమానిస్తున్నారు. స్థానికులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
Tags:    
Advertisement

Similar News