పిడుగుపాటుకు ఇద్దరు కూలీలు దుర్మరణం

ఆదిలాబాద్‌ జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరు కూలీలు మృతి చెందారు. జన్నారం మండలం కలమడుగు పొలాల్లో ఈ సంఘటన జరిగింది. వీరిద్దరూ దినసరి కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. రోజువారి పనుల నిమిత్తం పోలానికి వెళ్లారు. ఒక్కసారిగా పిడుగు పడడంతో వీరు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. వీరి కుటుంబాల్లో విషాదచాయలు అలముకున్నాయి.

Advertisement
Update: 2015-08-10 13:18 GMT
ఆదిలాబాద్‌ జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరు కూలీలు మృతి చెందారు. జన్నారం మండలం కలమడుగు పొలాల్లో ఈ సంఘటన జరిగింది. వీరిద్దరూ దినసరి కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. రోజువారి పనుల నిమిత్తం పోలానికి వెళ్లారు. ఒక్కసారిగా పిడుగు పడడంతో వీరు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. వీరి కుటుంబాల్లో విషాదచాయలు అలముకున్నాయి.
Tags:    
Advertisement

Similar News