మాజీ 'పోటు'గాడు తిరుమలలో దళారి అవతారం

శ్రీవారి భక్తులకు దర్శనం కల్పిస్తానని, అభిషేకం సేవా టికెట్లు ఇప్పిస్తానంటూ పలువురు భక్తుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చిన ఓ హైటెక్‌ దళారిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ దళారిపై భక్తులు ఫిర్యాదు చేయడంతో మాటు వేసి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గతంలో శ్రీవారి ఆలయంలో కాంట్రాక్ట్‌ పోటు కార్మికుడిగా ఈ దళారి పని చేసేవాడని పోలీసులు చెప్పారు.

Advertisement
Update: 2015-08-10 13:15 GMT
శ్రీవారి భక్తులకు దర్శనం కల్పిస్తానని, అభిషేకం సేవా టికెట్లు ఇప్పిస్తానంటూ పలువురు భక్తుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చిన ఓ హైటెక్‌ దళారిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ దళారిపై భక్తులు ఫిర్యాదు చేయడంతో మాటు వేసి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గతంలో శ్రీవారి ఆలయంలో కాంట్రాక్ట్‌ పోటు కార్మికుడిగా ఈ దళారి పని చేసేవాడని పోలీసులు చెప్పారు.
Tags:    
Advertisement

Similar News