దివిసీమలో మండలి సేవలు మరువలేం: రోశయ్య

దివిసీమ ఉప్పెన అనంతరం రేయింబవళ్లు పనిచేస్తూ దివిసీమ పునర్నిర్మాణానికి మండలి వెంకటకృష్ణారావు ఆదర్శనీయమైన వ్యక్తి అని తమిళనాడు గవర్నర్‌ కొణిజేటి రోశయ్య పేర్కొన్నారు. దివిసీమ గాంధీగా పేరు తెచ్చుకున్న ఆయన ప్రజలకు చిరపరిచితుడని, చిర స్మరణీయుడని రోశయ్య అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దివిసీమ ఉప్పెన అనంతరం సర్వనాశనమైపోయిన ఈ ప్రాంతాన్ని తీర్చి దిద్దడానికి మండలి వెంకటకృష్ణారావు ఎంతో శ్రమించారని రోశయ్య గుర్తు చేశారు. అనంతరం ఆంధ్రా అసోసియేషన్‌ కలకత్తా అధ్యక్షుడు కేవీఆర్‌.మూర్తికి… ఉప సభాపతి మండలి […]

Advertisement
Update: 2015-08-04 13:13 GMT
దివిసీమ ఉప్పెన అనంతరం రేయింబవళ్లు పనిచేస్తూ దివిసీమ పునర్నిర్మాణానికి మండలి వెంకటకృష్ణారావు ఆదర్శనీయమైన వ్యక్తి అని తమిళనాడు గవర్నర్‌ కొణిజేటి రోశయ్య పేర్కొన్నారు. దివిసీమ గాంధీగా పేరు తెచ్చుకున్న ఆయన ప్రజలకు చిరపరిచితుడని, చిర స్మరణీయుడని రోశయ్య అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దివిసీమ ఉప్పెన అనంతరం సర్వనాశనమైపోయిన ఈ ప్రాంతాన్ని తీర్చి దిద్దడానికి మండలి వెంకటకృష్ణారావు ఎంతో శ్రమించారని రోశయ్య గుర్తు చేశారు. అనంతరం ఆంధ్రా అసోసియేషన్‌ కలకత్తా అధ్యక్షుడు కేవీఆర్‌.మూర్తికి… ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్‌, మంత్రులతో కలిసి‘మండలి’సంస్కృతి పురస్కారాన్ని అందజేశారు.
Tags:    
Advertisement

Similar News