నెల్లూరు జిల్లాలో పసికందు విక్రయం

నెల్లూరు జిల్లాలో పసికందు విక్రయం జరిగింది. లక్ష రూపాయలకు ఓ పసిపాపను విక్రయించేశారు. ఈ సంఘటన నాయుడుపేట మండలం కారుమంచువారి కండ్రిగలో జరిగింది. అయితే ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఐసీడీఎస్ అధికారులు వెంటనే చర్యలు తీసుకుని పసికందును స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా సూత్రధారి ప్రేవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న లక్ష్మీకాంతమ్మ అని తెలుస్తోంది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు చేసుకుని విచారిస్తున్నారు.

Advertisement
Update: 2015-08-03 13:22 GMT
నెల్లూరు జిల్లాలో పసికందు విక్రయం జరిగింది. లక్ష రూపాయలకు ఓ పసిపాపను విక్రయించేశారు. ఈ సంఘటన నాయుడుపేట మండలం కారుమంచువారి కండ్రిగలో జరిగింది. అయితే ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఐసీడీఎస్ అధికారులు వెంటనే చర్యలు తీసుకుని పసికందును స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా సూత్రధారి ప్రేవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న లక్ష్మీకాంతమ్మ అని తెలుస్తోంది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు చేసుకుని విచారిస్తున్నారు.
Tags:    
Advertisement

Similar News