గోల్కొండ వేదికగా స్వాతంత్ర్య వేడుకలు

గత సంవత్సరం మాదిరిగానే ఈయేడాది కూడా తెలంగాణ నిర్వహించే స్వాతంత్య్ర వేడుకలకు గోల్కొండే వేదిక కానుంది. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ అంశానికి సబంధించి కేసీఆర్ సోమవారం ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ తదితర అధికారులతో చర్చలు జరిపి నిర్ణయం తీసుకున్నారు. ఆగస్గు 15న ఉదయం 10 గంటలకు సీఎం కేసీఆర్‌ గోల్కొండ కోటలో జాతీయ పతాకాన్ని ఎగుర వేస్తారు. ఆరోజు తెలంగాణ కళా రూపాలను ప్రదర్శించాలని నిర్ణయించారు.

Advertisement
Update: 2015-08-02 13:17 GMT
గత సంవత్సరం మాదిరిగానే ఈయేడాది కూడా తెలంగాణ నిర్వహించే స్వాతంత్య్ర వేడుకలకు గోల్కొండే వేదిక కానుంది. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ అంశానికి సబంధించి కేసీఆర్ సోమవారం ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ తదితర అధికారులతో చర్చలు జరిపి నిర్ణయం తీసుకున్నారు. ఆగస్గు 15న ఉదయం 10 గంటలకు సీఎం కేసీఆర్‌ గోల్కొండ కోటలో జాతీయ పతాకాన్ని ఎగుర వేస్తారు. ఆరోజు తెలంగాణ కళా రూపాలను ప్రదర్శించాలని నిర్ణయించారు.
Tags:    
Advertisement

Similar News