జీహెచ్ఎంసీలో మీడియాపై ఆంక్షలు

గ్రేటర్‌ హైదరాబాద్ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో మీడియాపై ఆంక్షలు విధించారు. ప్రధాన కార్యాలయంలోకి మీడియా వాహనాలను అనుమతించవద్దని కమిషనర్ సోమేష్‌కుమార్  అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో మీడియా వాహనాలను విజిలెన్స్ అధికారులు అడ్డుకోవడంతో వివాదం మొదలయ్యింది. ఎప్పుడూ లేని పద్ధతి అనుసరించడం ఏమిటని వారు సిబ్బందిని నిలదీశారు. సోమేష్‌కుమార్‌ మీడియా పట్ల వ్యవహరిస్తున్న తీరును వారు తప్పు పట్టారు.

Advertisement
Update: 2015-08-02 13:18 GMT
గ్రేటర్‌ హైదరాబాద్ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో మీడియాపై ఆంక్షలు విధించారు. ప్రధాన కార్యాలయంలోకి మీడియా వాహనాలను అనుమతించవద్దని కమిషనర్ సోమేష్‌కుమార్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో మీడియా వాహనాలను విజిలెన్స్ అధికారులు అడ్డుకోవడంతో వివాదం మొదలయ్యింది. ఎప్పుడూ లేని పద్ధతి అనుసరించడం ఏమిటని వారు సిబ్బందిని నిలదీశారు. సోమేష్‌కుమార్‌ మీడియా పట్ల వ్యవహరిస్తున్న తీరును వారు తప్పు పట్టారు.
Tags:    
Advertisement

Similar News