కర్నూలు జిల్లాలో భగ్గుమన్న పాతకక్షలు

కర్నూలు జిల్లా రుద్రవరం మండలం అప్పనపల్లెలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. గ్రామస్థులు ఒకరిపై ఒకరు కర్రలతో దాడికి దిగారు. ప్రత్యర్థులు కూడా ఎదురుదాడి చేశారు. ఈ సంఘటనలో 17 మందికి గాయాలయ్యాయి. వీరిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గ్రామంలో 144 సెక్షన్‌ను విధించి, పికెటింగ్ నిర్వహించారు.

Advertisement
Update: 2015-08-02 13:05 GMT
కర్నూలు జిల్లా రుద్రవరం మండలం అప్పనపల్లెలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. గ్రామస్థులు ఒకరిపై ఒకరు కర్రలతో దాడికి దిగారు. ప్రత్యర్థులు కూడా ఎదురుదాడి చేశారు. ఈ సంఘటనలో 17 మందికి గాయాలయ్యాయి. వీరిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గ్రామంలో 144 సెక్షన్‌ను విధించి, పికెటింగ్ నిర్వహించారు.
Tags:    
Advertisement

Similar News