మాదాపూర్‌లో పేకాటస్థావరంపై ఎస్‌ఓటీ పోలీసుల దాడులు

హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఓ పేకాట స్థావరంపై ఎస్ఓటీ పోలీసులు గురువారం దాడులు నిర్వహించి మూడు లక్షల నగదును, ఐదు కార్లు, 20 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. కాగా ఐటీ సెక్టార్‌లో ఉండే మాదాపూర్ ప్రాంతంలో ఇటీవల పేకాట జోరుగా నడుస్తోందనే విమర్శలు వస్తున్నాయి. కొందరు వ్యక్తులు రహస్య స్థావరాలను ఏర్పాటు చేసి పేకాట క్లబ్‌లు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.  

Advertisement
Update: 2015-07-29 13:20 GMT
హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఓ పేకాట స్థావరంపై ఎస్ఓటీ పోలీసులు గురువారం దాడులు నిర్వహించి మూడు లక్షల నగదును, ఐదు కార్లు, 20 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. కాగా ఐటీ సెక్టార్‌లో ఉండే మాదాపూర్ ప్రాంతంలో ఇటీవల పేకాట జోరుగా నడుస్తోందనే విమర్శలు వస్తున్నాయి. కొందరు వ్యక్తులు రహస్య స్థావరాలను ఏర్పాటు చేసి పేకాట క్లబ్‌లు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.

 

Tags:    
Advertisement

Similar News