అమిత్‌ను కోర్టులో హాజరుపరచిన పోలీసులు

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వనస్థలిపురంలో అక్కాచెల్లెళ్ళ హత్యల కేసులో కీలక నిందితుడు అమిత్‌సింగ్‌ను సైబరాబాద్‌ పోలీసులు రంగారెడ్డి జిల్లా కోర్టులో హాజరుపరిచారు. మంగళవారం అమిత్ సింగ్‌ను గుజరాత్‌లో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇద్దరు అక్కాచెల్లెళ్లను కిరాతకంగా చంపిన అమిత్‌కు కఠిన శిక్ష వేయాలని ప్రజల నుంచి డిమాండు వస్తున్న నేపథ్యంలో ఇతన్ని కోర్టులో హాజరు పరిచారు. 

Advertisement
Update: 2015-07-28 13:12 GMT
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వనస్థలిపురంలో అక్కాచెల్లెళ్ళ హత్యల కేసులో కీలక నిందితుడు అమిత్‌సింగ్‌ను సైబరాబాద్‌ పోలీసులు రంగారెడ్డి జిల్లా కోర్టులో హాజరుపరిచారు. మంగళవారం అమిత్ సింగ్‌ను గుజరాత్‌లో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇద్దరు అక్కాచెల్లెళ్లను కిరాతకంగా చంపిన అమిత్‌కు కఠిన శిక్ష వేయాలని ప్రజల నుంచి డిమాండు వస్తున్న నేపథ్యంలో ఇతన్ని కోర్టులో హాజరు పరిచారు.
Tags:    
Advertisement

Similar News