171 బస్తాల అక్రమ ఎరువులు సీజ్‌

గుంటూరు జిల్లా కొత్తూరు మండలం మెట్టూరులోని గోదాముల్లో విజిలెన్స్‌ అధికారుల తనిఖీలు నిర్వహించారు. గోదాములో అక్రమంగా నిల్వవుంచిన 171 ఎరువుల బస్తాలను అధికారులు సీజ్‌ చేశారు. ఎరువులు, విత్తనాల పంపిణీలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ అధికారులు హెచ్చరించారు. ఈ తనిఖీల్లో విజిలెన్స్ అధికారులతోపాటు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Update: 2015-07-27 13:19 GMT
గుంటూరు జిల్లా కొత్తూరు మండలం మెట్టూరులోని గోదాముల్లో విజిలెన్స్‌ అధికారుల తనిఖీలు నిర్వహించారు. గోదాములో అక్రమంగా నిల్వవుంచిన 171 ఎరువుల బస్తాలను అధికారులు సీజ్‌ చేశారు. ఎరువులు, విత్తనాల పంపిణీలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ అధికారులు హెచ్చరించారు. ఈ తనిఖీల్లో విజిలెన్స్ అధికారులతోపాటు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
Tags:    
Advertisement

Similar News