ప్రజలను మేల్కోలుపుతాం " అన్నా..

దేశ ప్రజలకు ఇచ్చిన హామీలు ప్రభుత్వాలు అమలు చేయడం లేదని సామాజిక ఉద్యమకారుడు అన్నా హాజారే పేర్కొన్నారు. ఇంకా రెండు నెలల సమయం ఉందని, ఈ లోపు దేశ వ్యాప్తంగా పర్యటించి ప్రజలను మేల్కోలుపుతామని అన్నా తెలిపారు. గత ఐదు రోజులుగా పార్లమెంట్ సమావేశాలు స్తంభించాయని, ఈ సభా నిర్వాహణకు ఎంత ఖర్చు అయిందో తెలుసా అంటూ ఆయన ప్రశ్నించారు. ఈ డబ్బులు మీవా ? మావా ? అని అన్నా నిలదీశారు.

Advertisement
Update: 2015-07-25 13:16 GMT
దేశ ప్రజలకు ఇచ్చిన హామీలు ప్రభుత్వాలు అమలు చేయడం లేదని సామాజిక ఉద్యమకారుడు అన్నా హాజారే పేర్కొన్నారు. ఇంకా రెండు నెలల సమయం ఉందని, ఈ లోపు దేశ వ్యాప్తంగా పర్యటించి ప్రజలను మేల్కోలుపుతామని అన్నా తెలిపారు. గత ఐదు రోజులుగా పార్లమెంట్ సమావేశాలు స్తంభించాయని, ఈ సభా నిర్వాహణకు ఎంత ఖర్చు అయిందో తెలుసా అంటూ ఆయన ప్రశ్నించారు. ఈ డబ్బులు మీవా ? మావా ? అని అన్నా నిలదీశారు.
Tags:    
Advertisement

Similar News