ఢిల్లీ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు 

ముఖ్య‌మంత్రి నియ‌మించిన మ‌హిళ క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ స్వాతి నియామ‌కం చెల్ల‌ద‌ని, ఢిల్లీలో ప్ర‌భుత్వ‌మంటే రాష్ట్ర‌ప‌తి నియ‌మించిన లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్‌ దేని జంగ్‌ చేసిన వ్యాఖ్య‌లు వివాదాన్ని సృష్టించాయి.  ఉన్న‌త‌స్థాయి నియామ‌కాలు గ‌వ‌ర్న‌ర్ చేతిలోనే ఉంటాయ‌ని ఆయ‌న ముఖ్య‌మంత్రి కార్యాల‌యానికి లేఖ పంపారు. ఇప్ప‌టికే ప‌లు నియామ‌కాల విష‌యంలో సీఎంకు, గ‌వ‌ర్న‌ర్‌కు మ‌ధ్య యుద్ధం జ‌రుగుతున్న నేప‌థ్యంలో తాజాగా గ‌వ‌ర్న‌ర్ చేసిన ఈ వ్యాఖ్య‌లు మ‌రింత వివాదాన్ని సృష్టించాయి.

Advertisement
Update: 2015-07-22 13:09 GMT
ముఖ్య‌మంత్రి నియ‌మించిన మ‌హిళ క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ స్వాతి నియామ‌కం చెల్ల‌ద‌ని, ఢిల్లీలో ప్ర‌భుత్వ‌మంటే రాష్ట్ర‌ప‌తి నియ‌మించిన లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్‌ దేని జంగ్‌ చేసిన వ్యాఖ్య‌లు వివాదాన్ని సృష్టించాయి. ఉన్న‌త‌స్థాయి నియామ‌కాలు గ‌వ‌ర్న‌ర్ చేతిలోనే ఉంటాయ‌ని ఆయ‌న ముఖ్య‌మంత్రి కార్యాల‌యానికి లేఖ పంపారు. ఇప్ప‌టికే ప‌లు నియామ‌కాల విష‌యంలో సీఎంకు, గ‌వ‌ర్న‌ర్‌కు మ‌ధ్య యుద్ధం జ‌రుగుతున్న నేప‌థ్యంలో తాజాగా గ‌వ‌ర్న‌ర్ చేసిన ఈ వ్యాఖ్య‌లు మ‌రింత వివాదాన్ని సృష్టించాయి.
Tags:    
Advertisement

Similar News