భద్రాచలం వద్ద స్నానానికి దిగి ఇద్దరు గల్లంతు

ఉద్ధృతంగా ప్ర‌వ‌హిస్తున్న గో్దావ‌రి న‌దిలో స్నానానికి దిగిన ఇద్ద‌రు వ్య‌క్తులు కొట్ట‌కుపోయారు. ఖ‌మ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరిలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. గల్లంతైన వారి కోసం అధికారులు, స్థానికులు గాలింపు చర్యలను చేపట్టారు. బాధితులు ఏపీలోని కృష్ణాజిల్లా విప్పన్నపేట మండలం రెడ్డిగూడెం వాసులుగా స‌మాచారం.

Advertisement
Update: 2015-06-13 13:07 GMT
ఉద్ధృతంగా ప్ర‌వ‌హిస్తున్న గో్దావ‌రి న‌దిలో స్నానానికి దిగిన ఇద్ద‌రు వ్య‌క్తులు కొట్ట‌కుపోయారు. ఖ‌మ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరిలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. గల్లంతైన వారి కోసం అధికారులు, స్థానికులు గాలింపు చర్యలను చేపట్టారు. బాధితులు ఏపీలోని కృష్ణాజిల్లా విప్పన్నపేట మండలం రెడ్డిగూడెం వాసులుగా స‌మాచారం.
Tags:    
Advertisement

Similar News