అన్న‌వ‌రం ప్రసాదం వంటశాలలో సిలిండర్‌ పేలుడు

తూర్పుగోదావ‌రి జిల్లాలోని అన్నవరం కొండపై శనివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రసాదం వంటశాలలో సిలిండర్‌ పేలడంతో మంటలు చెలరేగాయి. ఈ సంఘ‌ట‌న‌లో ముగ్గురు గాయ‌ప‌డిన‌ట్టు తెలిసింది. భయభ్రాంతులకు గురైన భక్తులు, సిబ్బంది భయంతో పరుగులు తీశారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటల అదుపు చేస్తున్నారు. మంట‌లు పూర్తిగా అదుపులోకి వ‌స్తే త‌ప్ప న‌ష్టం ఎంత జ‌రిగింద‌న్న‌ది అంచ‌నా వేయ‌లేమ‌ని ఆల‌య అధికారులు చెబుతున్నారు.

Advertisement
Update: 2015-06-12 13:06 GMT
తూర్పుగోదావ‌రి జిల్లాలోని అన్నవరం కొండపై శనివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రసాదం వంటశాలలో సిలిండర్‌ పేలడంతో మంటలు చెలరేగాయి. ఈ సంఘ‌ట‌న‌లో ముగ్గురు గాయ‌ప‌డిన‌ట్టు తెలిసింది. భయభ్రాంతులకు గురైన భక్తులు, సిబ్బంది భయంతో పరుగులు తీశారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటల అదుపు చేస్తున్నారు. మంట‌లు పూర్తిగా అదుపులోకి వ‌స్తే త‌ప్ప న‌ష్టం ఎంత జ‌రిగింద‌న్న‌ది అంచ‌నా వేయ‌లేమ‌ని ఆల‌య అధికారులు చెబుతున్నారు.
Tags:    
Advertisement

Similar News