ఎంపీ కవితకు మధుయాష్కి సవాల్‌

తెలంగాణ సాధనలో తన పాత్ర, పదేళ్ల అభివృద్ధిపై చర్చ సిద్ధమా? అని టీఆర్‌ఎస్‌ ఎంపి కవితకు కాంగ్రెస్‌ నేత మధుయాష్కి సవాల్‌ విసిరారు. మీడియాతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ నాయకులు అధికారం, అహకారంతో….చిన్నా పెద్దా తేడా లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ నాయకులు భాష మార్చుకోవాలని సూచించారు. పెద్దపల్లి-రైల్వేలైన్‌ పనులు ఎప్పటి నుంచో జరుగుతుండగా కవిత భూమి పూజ చేయడం విడ్డూరంగా ఉందని మధుయాష్కి ఎద్దేవా చేశారు.

Advertisement
Update: 2015-06-10 13:19 GMT
తెలంగాణ సాధనలో తన పాత్ర, పదేళ్ల అభివృద్ధిపై చర్చ సిద్ధమా? అని టీఆర్‌ఎస్‌ ఎంపి కవితకు కాంగ్రెస్‌ నేత మధుయాష్కి సవాల్‌ విసిరారు. మీడియాతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ నాయకులు అధికారం, అహకారంతో….చిన్నా పెద్దా తేడా లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ నాయకులు భాష మార్చుకోవాలని సూచించారు. పెద్దపల్లి-రైల్వేలైన్‌ పనులు ఎప్పటి నుంచో జరుగుతుండగా కవిత భూమి పూజ చేయడం విడ్డూరంగా ఉందని మధుయాష్కి ఎద్దేవా చేశారు.
Tags:    
Advertisement

Similar News