ఉద్యోగుల విభజన త్వరగా తేల్చాలి: శ్రీనివాస్ గౌడ్‌

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ర్టాల మధ్య ఉద్యోగుల విభజనను త్వరగా తేల్చాలని తెలంగాణ రాష్ట్ర పార్లమెంటరీ కార్యదర్శి వి.శ్రీనివాస్ గౌడ్‌ కోరారు. సచివాలయంలో కమలనాథన్‌ను కమిటీని కలిసి ఈ మేరకు విన్నవించామన్నారు. ఏ ప్రాంతం వారిని ఆ ప్రాంతానికే మార్చాలన్నారు. ఏపీలో ఖాళీలు ఉన్నప్పటికీ, విభజనను తేల్చకుండా, ఇక్కడి యువతకు వెంటనే ఉద్యోగాలు రాకుండా చేస్తున్నారని ధ్వజమెత్తారు. దీనివ‌ల్ల ఇరు రాష్ట్రాల ఉద్యోగుల మ‌ధ్య  అభిప్రాయ‌భేదాలు ఏర్ప‌డ‌తాయ‌ని ఆయ‌న అన్నారు.

Advertisement
Update: 2015-06-06 13:05 GMT
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ర్టాల మధ్య ఉద్యోగుల విభజనను త్వరగా తేల్చాలని తెలంగాణ రాష్ట్ర పార్లమెంటరీ కార్యదర్శి వి.శ్రీనివాస్ గౌడ్‌ కోరారు. సచివాలయంలో కమలనాథన్‌ను కమిటీని కలిసి ఈ మేరకు విన్నవించామన్నారు. ఏ ప్రాంతం వారిని ఆ ప్రాంతానికే మార్చాలన్నారు. ఏపీలో ఖాళీలు ఉన్నప్పటికీ, విభజనను తేల్చకుండా, ఇక్కడి యువతకు వెంటనే ఉద్యోగాలు రాకుండా చేస్తున్నారని ధ్వజమెత్తారు. దీనివ‌ల్ల ఇరు రాష్ట్రాల ఉద్యోగుల మ‌ధ్య అభిప్రాయ‌భేదాలు ఏర్ప‌డ‌తాయ‌ని ఆయ‌న అన్నారు.
Tags:    
Advertisement

Similar News