ఎసీబీ వ‌ద్ద బాబు-రేవంత్ ఫోన్ సంభాష‌ణ‌లు:  హోంమంత్రి

ఓటు కొనుగోలు వ్య‌వ‌హారంలో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు, కొడంగ‌ల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి మ‌ధ్య జ‌రిగిన ఫోన్ సంభాష‌ణ‌లు అవినీతి నిరోధ‌క శాఖ (ఏసీబీ) వ‌ద్ద ఉన్నాయ‌ని తెలంగాణ హోం శాఖ మంత్రి నాయ‌ని న‌ర‌సింహ‌రెడ్డి తెలిపారు. ఈ వ్య‌వ‌హారంలో తామేమీ జోక్యం చేసుకోమ‌ని, చ‌ట్టం త‌న ప‌ని తాను చేసుకుపోతుంద‌ని ఆయ‌న అన్నారు. చ‌ట్టానికి వ్య‌క్తుల‌తో సంబంధం ఉండ‌ద‌ని, దాని ప‌రిధిలో అది ప‌ని చేస్తుంద‌ని నాయ‌ని అన్నారు. ఓటుకు నోటు వ్య‌వ‌హారంలో అస‌లు సూత్ర‌ధారి చంద్ర‌బాబునాయుడేన‌ని […]

Advertisement
Update: 2015-06-03 00:54 GMT
ఓటు కొనుగోలు వ్య‌వ‌హారంలో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు, కొడంగ‌ల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి మ‌ధ్య జ‌రిగిన ఫోన్ సంభాష‌ణ‌లు అవినీతి నిరోధ‌క శాఖ (ఏసీబీ) వ‌ద్ద ఉన్నాయ‌ని తెలంగాణ హోం శాఖ మంత్రి నాయ‌ని న‌ర‌సింహ‌రెడ్డి తెలిపారు. ఈ వ్య‌వ‌హారంలో తామేమీ జోక్యం చేసుకోమ‌ని, చ‌ట్టం త‌న ప‌ని తాను చేసుకుపోతుంద‌ని ఆయ‌న అన్నారు. చ‌ట్టానికి వ్య‌క్తుల‌తో సంబంధం ఉండ‌ద‌ని, దాని ప‌రిధిలో అది ప‌ని చేస్తుంద‌ని నాయ‌ని అన్నారు. ఓటుకు నోటు వ్య‌వ‌హారంలో అస‌లు సూత్ర‌ధారి చంద్ర‌బాబునాయుడేన‌ని ఆయ‌న ఆరోపించారు.
Tags:    
Advertisement

Similar News