రాజధాని భూమి పూజను అడ్డుకుంటాం: రాఘవులు

రాజధాని భూమి పూజకు ముందే ఇక్కడి రైతులు, కూలీల సమస్యలు పరిష్కరించాలని సీపీఎం జాతీయ నేత రాఘవులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం నాడు ఏపీ నూతన రాజధాని ప్రాంతంలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం రైతుల సమస్యలు పరిష్కరించకుంటే జూన్‌ 6న జరిగే భూమిపూజను అడ్డుకుంటామని హెచ్చరించారు. రైతుల‌కు ఇష్టం లేకుండా భూములు తీసుకోవ‌డం, బ‌ల‌వంతంగా భూములు లాక్కోడానికి భూసేక‌ర‌ణ బిల్లుతో భ‌యం పెట్టడం త‌మ పార్టీ చూస్తూ ఊరుకోద‌ని రాఘ‌వులు హెచ్చ‌రించారు.

Advertisement
Update: 2015-05-31 13:02 GMT

రాజధాని భూమి పూజకు ముందే ఇక్కడి రైతులు, కూలీల సమస్యలు పరిష్కరించాలని సీపీఎం జాతీయ నేత రాఘవులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం నాడు ఏపీ నూతన రాజధాని ప్రాంతంలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం రైతుల సమస్యలు పరిష్కరించకుంటే జూన్‌ 6న జరిగే భూమిపూజను అడ్డుకుంటామని హెచ్చరించారు. రైతుల‌కు ఇష్టం లేకుండా భూములు తీసుకోవ‌డం, బ‌ల‌వంతంగా భూములు లాక్కోడానికి భూసేక‌ర‌ణ బిల్లుతో భ‌యం పెట్టడం త‌మ పార్టీ చూస్తూ ఊరుకోద‌ని రాఘ‌వులు హెచ్చ‌రించారు.

Tags:    
Advertisement

Similar News