జింక‌ను చంపిన ఇద్దరు వేటగాళ్ల అరెస్ట్‌

ఖ‌మ్మం జిల్లా పెనుబల్లి మండలం నీలాద్రి అటవీ ప్రాంతంలో ఇద్దరు వేటగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. వేటగాళ్ల నుంచి ఒక ఆత్యాధునిక తుపాకీ, స్కార్పియో వాహ‌నం, దుప్పి కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నారు. వేట‌గాళ్ళు ఏ ప్రాంతానికి చెందిన‌వారు, వీరి వృత్తి ఏమిటి? ఇంత‌కుముందు ఎప్పుడైనా వీరు వేట‌కు వెళ్ళారా? వీరి నేప‌థ్యం ఏమిటి అన్న విష‌యాల‌పై  పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసును దర్యాప్తు చేసి విచార‌ణ జ‌రుపుతున్నారు.

Advertisement
Update: 2015-05-19 13:26 GMT
ఖ‌మ్మం జిల్లా పెనుబల్లి మండలం నీలాద్రి అటవీ ప్రాంతంలో ఇద్దరు వేటగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. వేటగాళ్ల నుంచి ఒక ఆత్యాధునిక తుపాకీ, స్కార్పియో వాహ‌నం, దుప్పి కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నారు. వేట‌గాళ్ళు ఏ ప్రాంతానికి చెందిన‌వారు, వీరి వృత్తి ఏమిటి? ఇంత‌కుముందు ఎప్పుడైనా వీరు వేట‌కు వెళ్ళారా? వీరి నేప‌థ్యం ఏమిటి అన్న విష‌యాల‌పై పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసును దర్యాప్తు చేసి విచార‌ణ జ‌రుపుతున్నారు.
Tags:    
Advertisement

Similar News