ఉగాది పురస్కారాలు

హైదరాబాద్‌, మార్చి 21: శ్రీ సిరి కల్చరల్‌ ఫౌండేషన్‌వారు ఆదివారం సాయంత్రం 5గంటలకు ఉగాది పురస్కారాలను అందజేయనున్నారు. నగరంలోని సిటీ సెంట్రల్‌ లైబ్రరీలో నిర్వహించే కార్యక్రమంలో ఈ పురస్కారాలను ప్రదానం చేస్తారని సమాచారం. ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్‌, డాక్టర్‌ టి.వేణు, పిట్ల మనోహర్‌, శ్రీమతి ఎ.జ్యోతి, వై.సంజీవరావు, ఆచార్య నాయక్‌, శ్రీమతి కన్నెగంటి అనసూయ, శ్రీమతి బండి ఉష, సాధనాల వెంకటస్వామి నాయుడుకి పురస్కారాలను అందజేస్తారని తెలిసింది.

Advertisement
Update: 2015-03-21 06:43 GMT

హైదరాబాద్‌, మార్చి 21: శ్రీ సిరి కల్చరల్‌ ఫౌండేషన్‌వారు ఆదివారం సాయంత్రం 5గంటలకు ఉగాది పురస్కారాలను అందజేయనున్నారు. నగరంలోని సిటీ సెంట్రల్‌ లైబ్రరీలో నిర్వహించే కార్యక్రమంలో ఈ పురస్కారాలను ప్రదానం చేస్తారని సమాచారం. ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్‌, డాక్టర్‌ టి.వేణు, పిట్ల మనోహర్‌, శ్రీమతి ఎ.జ్యోతి, వై.సంజీవరావు, ఆచార్య నాయక్‌, శ్రీమతి కన్నెగంటి అనసూయ, శ్రీమతి బండి ఉష, సాధనాల వెంకటస్వామి నాయుడుకి పురస్కారాలను అందజేస్తారని తెలిసింది.

Tags:    
Advertisement

Similar News