Telugu Global
NEWS

కేసీఆర్‌తో జగన్ భేటీ

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. విదేశీ పర్యటనకు వెళ్లేందుకు హైదరాబాద్ వచ్చిన జగన్‌ మోహన్ రెడ్డి తొలుత తెలంగాణ గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. అనంతరం అక్కడి నుంచి ప్రగతిభవన్‌కు వెళ్లి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. పలు అంశాలపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించారు. జగన్‌ వెంట పలువురు వైసీపీ నేతలు ఉన్నారు. అయితే గవర్నర్‌తో భేటీ కేవలం మర్యాదపూర్వకంగా జరిగిందని సీఎంవో చెబుతోంది.

కేసీఆర్‌తో జగన్ భేటీ
X

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. విదేశీ పర్యటనకు వెళ్లేందుకు హైదరాబాద్ వచ్చిన జగన్‌ మోహన్ రెడ్డి తొలుత తెలంగాణ గవర్నర్ నరసింహన్‌ను కలిశారు.

అనంతరం అక్కడి నుంచి ప్రగతిభవన్‌కు వెళ్లి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. పలు అంశాలపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించారు.

జగన్‌ వెంట పలువురు వైసీపీ నేతలు ఉన్నారు. అయితే గవర్నర్‌తో భేటీ కేవలం మర్యాదపూర్వకంగా జరిగిందని సీఎంవో చెబుతోంది.

First Published:  1 Aug 2019 6:20 AM GMT
Next Story