Telugu Global
NEWS

ఎలక్షన్ అయిపోగానే.... నువ్వు ఎలా బతుకుతావో చూస్తా....

కడప జిల్లా మైదుకూరు టీడీపీ అభ్యర్థి పుట్టాసుధాకర్‌ యాదవ్‌ కుమారుడు మహేష్‌ యాదవ్‌ రెచ్చిపోయారు. టీడీపీని వదిలేసి వైసీపీలో చేరిన బాలకృష్ణ యాదవ్‌ అనే వ్యక్తిని చంపేస్తానని బెదిరించారు. ‘ఎంతరా.. మీ బ్రతుకులు.. ఎలెక్షన్‌ అయిపోనీ మీ అంతుచూస్తా. కొడకల్లారా మీ నాయన ఎట్లా బ్రతుకుతాడో చూడు. తలలేస్తుంది. మా వద్ద పనులు చేయించుకుని పార్టీ మారుతారా.. వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే. ఎట్లా బ్రతుకుతారో చూస్తా. లం..కొడకల్లారా, కొడకల్లారా తిన్నదంతా కక్కిస్తా. ఎలా బ్రతుకుతారో చూస్తా. లం..కొడుకుల్లారా’…. అంటూ నోటికొచ్చినట్టు బూతులు తిట్టాడు. బాలకృష్ణ యాదవ్ […]

ఎలక్షన్ అయిపోగానే.... నువ్వు ఎలా బతుకుతావో చూస్తా....
X

కడప జిల్లా మైదుకూరు టీడీపీ అభ్యర్థి పుట్టాసుధాకర్‌ యాదవ్‌ కుమారుడు మహేష్‌ యాదవ్‌ రెచ్చిపోయారు. టీడీపీని వదిలేసి వైసీపీలో చేరిన బాలకృష్ణ యాదవ్‌ అనే వ్యక్తిని చంపేస్తానని బెదిరించారు.

‘ఎంతరా.. మీ బ్రతుకులు.. ఎలెక్షన్‌ అయిపోనీ మీ అంతుచూస్తా. కొడకల్లారా మీ నాయన ఎట్లా బ్రతుకుతాడో చూడు. తలలేస్తుంది. మా వద్ద పనులు చేయించుకుని పార్టీ మారుతారా.. వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే. ఎట్లా బ్రతుకుతారో
చూస్తా. లం..కొడకల్లారా, కొడకల్లారా తిన్నదంతా కక్కిస్తా. ఎలా బ్రతుకుతారో చూస్తా. లం..కొడుకుల్లారా’…. అంటూ నోటికొచ్చినట్టు బూతులు తిట్టాడు.

బాలకృష్ణ యాదవ్ తల్లిని నోటికొచ్చినట్టు దూషించాడు మహేష్‌ యాదవ్. నీవు ఎవరికి పుట్టావ్‌రా… యాదవులకు పుట్టావా? రెడ్లకు పుట్టావా?, అంటూ కుల ప్రస్తావన కూడా తెచ్చారు. ఈ ఆడియో టేపు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

First Published:  4 April 2019 9:36 PM GMT
Next Story