Telugu Global
NEWS

వైసీపీ తొలి జాబితా విడుదల

వైసీపీ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. రాయలసీమ నుంచి ముగ్గురు బీసీలకు వైసీపీ ఎంపీ టికెట్లు ఇచ్చింది. అనంతపురం- తలారి రంగయ్య హిందూపురం- గోరంట్ల మాధవ్ కడప – వైఎస్ అవినాష్‌ రెడ్డి రాజంపేట- మిథున్ రెడ్డి కర్నూలు- సింగిరి సంజీవ్ కుమార్‌ చిత్తూరు- నల్లకొండగారి రెడ్డప్ప అరకు- గొడ్డేటి మాధవి అమలాపురం- చింతా అనురాధ బాపట్ల- నందిగం సురేష్

వైసీపీ తొలి జాబితా విడుదల
X

వైసీపీ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. రాయలసీమ నుంచి ముగ్గురు బీసీలకు వైసీపీ ఎంపీ టికెట్లు ఇచ్చింది.

  • అనంతపురం- తలారి రంగయ్య
  • హిందూపురం- గోరంట్ల మాధవ్
  • కడప – వైఎస్ అవినాష్‌ రెడ్డి
  • రాజంపేట- మిథున్ రెడ్డి
  • కర్నూలు- సింగిరి సంజీవ్ కుమార్‌
  • చిత్తూరు- నల్లకొండగారి రెడ్డప్ప
  • అరకు- గొడ్డేటి మాధవి
  • అమలాపురం- చింతా అనురాధ
  • బాపట్ల- నందిగం సురేష్
First Published:  16 March 2019 7:02 PM GMT
Next Story