Telugu Global
NEWS

ఉమాకు షాక్...

మంత్రి దేవినేని ఉమకు షాక్ తగిలింది. సొంత సోదరుడే టీడీపీని వీడారు. ఉమా సోదరుడు దేవినేని చంద్రశేఖర్ వైసీపీలో చేరారు. లోటస్‌పాండ్‌లో జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. వైసీపీ మైలవరం ఇన్‌చార్జ్ వసంత కృష్ణ ప్రసాద్… చంద్రశేఖర్‌ను జగన్‌ వద్దకు తీసుకొచ్చారు. టీడీపీ ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందని… పాలన గాడి తప్పిందని దేవినేని చంద్రశేఖర్ చెప్పారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో దోపిడి పెరిగిపోయిందన్నారు. దోపడి చేసిన టీడీపీ నేతలు కేసుల నుంచి తప్పించుకునే పరిస్థితి లేదన్నారు. మైలవరం నుంచి ఈసారి వైసీపీని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామన్నారు […]

ఉమాకు షాక్...
X

మంత్రి దేవినేని ఉమకు షాక్ తగిలింది. సొంత సోదరుడే టీడీపీని వీడారు. ఉమా సోదరుడు దేవినేని చంద్రశేఖర్ వైసీపీలో చేరారు. లోటస్‌పాండ్‌లో జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. వైసీపీ మైలవరం ఇన్‌చార్జ్ వసంత కృష్ణ ప్రసాద్… చంద్రశేఖర్‌ను జగన్‌ వద్దకు తీసుకొచ్చారు.

టీడీపీ ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందని… పాలన గాడి తప్పిందని దేవినేని చంద్రశేఖర్ చెప్పారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో దోపిడి పెరిగిపోయిందన్నారు.

దోపడి చేసిన టీడీపీ నేతలు కేసుల నుంచి తప్పించుకునే పరిస్థితి లేదన్నారు. మైలవరం నుంచి ఈసారి వైసీపీని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామన్నారు చంద్రశేఖర్.

First Published:  11 March 2019 12:18 AM GMT
Next Story