Telugu Global
NEWS

వైసీపీలో చేరిన దాడి

గతంలో జగన్‌ ను విమర్శిస్తూ వెళ్లిపోయిన వారు ఇప్పుడు తిరిగి జగన్‌ వద్దకు వస్తున్నారు. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు తిరిగి వైసీపీలో చేరారు. 2014కు ముందు వైసీపీలో చేరిన దాడి… ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తర్వాత జగన్‌ తీరు నచ్చలేదంటూ వెళ్లిపోయారు. టీడీపీలో చేరుతారని ప్రచారం సాగింది. కానీ ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు మరోసారి వైసీపీలో చేరారు. లోటస్‌పాండ్‌లో జగన్‌ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. దాడితో పాటు ఆయన కుమారుడు […]

వైసీపీలో చేరిన దాడి
X

గతంలో జగన్‌ ను విమర్శిస్తూ వెళ్లిపోయిన వారు ఇప్పుడు తిరిగి జగన్‌ వద్దకు వస్తున్నారు. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు తిరిగి వైసీపీలో చేరారు.

2014కు ముందు వైసీపీలో చేరిన దాడి… ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తర్వాత జగన్‌ తీరు నచ్చలేదంటూ వెళ్లిపోయారు. టీడీపీలో చేరుతారని ప్రచారం సాగింది. కానీ ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు.

ఇప్పుడు మరోసారి వైసీపీలో చేరారు. లోటస్‌పాండ్‌లో జగన్‌ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. దాడితో పాటు ఆయన కుమారుడు రత్నాకర్‌ వైసీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ విజయసాయిరెడ్డి, అవంతి శ్రీనివాస్‌, గుడివాడ అమర్‌నాథ్‌
తదితరులు పాల్గొన్నారు.

First Published:  9 March 2019 12:50 AM GMT
Next Story