Telugu Global
CRIME

పరీక్ష రాస్తూ టెన్షన్‌తో విద్యార్థి మృతి

సికింద్రాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. ఇంటర్‌ విద్యార్థి పరీక్ష రాస్తూ ఎగ్జామ్‌ హాల్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు. సికింద్రాబాద్‌లోని శ్రీచైతన్య కాలేజీలో ఈ ఘటన జరిగింది.  పరీక్ష రాస్తున్న సమయంలో టెన్షన్‌కు లోనవడం వల్ల గుండెపోటు రావడంతో ఒక్కసారిగా విద్యార్ది గోపిరాజు కుప్పకూలి పడిపోయాడు. ఆస్పత్రికి తరలించే లోపే ప్రాణాలు విడిచాడు. మృతుడు గోపిరాజు స్వస్థలం ఎల్లారెడ్డిగూడెం. గోపిరాజు ఇంటర్‌  చదువుతున్నాడు. 

పరీక్ష రాస్తూ టెన్షన్‌తో విద్యార్థి మృతి
X

సికింద్రాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. ఇంటర్‌ విద్యార్థి పరీక్ష రాస్తూ ఎగ్జామ్‌ హాల్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు. సికింద్రాబాద్‌లోని శ్రీచైతన్య కాలేజీలో ఈ ఘటన జరిగింది.

పరీక్ష రాస్తున్న సమయంలో టెన్షన్‌కు లోనవడం వల్ల గుండెపోటు రావడంతో ఒక్కసారిగా విద్యార్ది గోపిరాజు కుప్పకూలి పడిపోయాడు. ఆస్పత్రికి తరలించే లోపే ప్రాణాలు విడిచాడు. మృతుడు గోపిరాజు స్వస్థలం ఎల్లారెడ్డిగూడెం. గోపిరాజు ఇంటర్‌ చదువుతున్నాడు.

First Published:  2 March 2019 2:05 AM GMT
Next Story