Telugu Global
NEWS

ఇక్కడ టీఆర్‌ఎస్‌ను, అక్కడ కూటమిని ఓడించండి " ఓవైసీ

ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌ గాంధీ సభలకు ప్రజలను డబ్బులు, బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి తీసుకొచ్చారన్నారు. రాహుల్‌ గాంధీకి దమ్ము, దైర్యం ఉంటే వచ్చే ఎన్నికల్లో హైదరాబాద్‌ నుంచి తనపై ఎంపీగా పోటీ చేసి గెలవాలని సవాల్ చేశారు. కాంగ్రెస్‌, టీడీపీలు నిఖా చేసుకున్నాయని ఎద్దేవా చేశారు. ఎంఐఎం పోటీ చేసే నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ను ఓడించాలని ఓవైసీ పిలుపునిచ్చారు. ఎంఐఎం పోటీచేయని స్థానాల్లో మాత్రం కాంగ్రెస్‌, టీడీపీ అభ్యర్థులను చిత్తుచిత్తుగా ఓడించాలని […]

ఇక్కడ టీఆర్‌ఎస్‌ను, అక్కడ కూటమిని ఓడించండి  ఓవైసీ
X

ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌ గాంధీ సభలకు ప్రజలను డబ్బులు, బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి తీసుకొచ్చారన్నారు.

రాహుల్‌ గాంధీకి దమ్ము, దైర్యం ఉంటే వచ్చే ఎన్నికల్లో హైదరాబాద్‌ నుంచి తనపై ఎంపీగా పోటీ చేసి గెలవాలని సవాల్ చేశారు.

కాంగ్రెస్‌, టీడీపీలు నిఖా చేసుకున్నాయని ఎద్దేవా చేశారు. ఎంఐఎం పోటీ చేసే నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ను ఓడించాలని ఓవైసీ పిలుపునిచ్చారు.

ఎంఐఎం పోటీచేయని స్థానాల్లో మాత్రం కాంగ్రెస్‌, టీడీపీ అభ్యర్థులను చిత్తుచిత్తుగా ఓడించాలని ఓవైసీ ఓటర్లను కోరారు.

First Published:  1 Dec 2018 12:36 AM GMT
Next Story