Telugu Global
Cinema & Entertainment

రీషూట్ కోసం సాయి పల్లవి కి ఎక్కువ పారితోషికం?

శర్వానంద్, సాయి పల్లవి జంటగా వస్తున్న సినిమా “పడి పడి లేచే మనసు”. హను రాఘవాపుడి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా యొక్క షూటింగ్ దాదాపు పూర్తయింది. కానీ సినిమా ఫస్ట్ కాపీ సగం చూసాక హను కి కొన్ని సీన్స్ రీ షూట్ చేస్తే బాగుంటుంది అని అనుకున్నాడట. అందుకు శర్వానంద్, అలాగే ప్రొడ్యూసర్స్ కూడా ఒప్పుకున్నారు.అదే విధంగా సినిమాలో సాయి పల్లవి పాత్ర కూడా ఇంపార్టెంట్ కాబట్టి సాయి పల్లవి కూడా రీ షూట్ […]

రీషూట్ కోసం సాయి పల్లవి కి ఎక్కువ పారితోషికం?
X

శర్వానంద్, సాయి పల్లవి జంటగా వస్తున్న సినిమా “పడి పడి లేచే మనసు”. హను రాఘవాపుడి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా యొక్క షూటింగ్ దాదాపు పూర్తయింది. కానీ సినిమా ఫస్ట్ కాపీ సగం చూసాక హను కి కొన్ని సీన్స్ రీ షూట్ చేస్తే బాగుంటుంది అని అనుకున్నాడట. అందుకు శర్వానంద్, అలాగే ప్రొడ్యూసర్స్ కూడా ఒప్పుకున్నారు.అదే విధంగా సినిమాలో సాయి పల్లవి పాత్ర కూడా ఇంపార్టెంట్ కాబట్టి సాయి పల్లవి కూడా రీ షూట్ కి ఒపుకుందట.

అయితే ఈ రీ షూట్ లో తన డేట్స్ ఎక్కువ అవసరం ఉన్నాయి కాబట్టి ప్రొడ్యూసర్ ని ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తుందట సాయి పల్లవి. డిసెంబర్ 21న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న “పడి పడి లేచే మనసుకు” చేతిలో నెల రోజుల సమయం మాత్రమే ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ తో పాటు ప్రమోషన్స్ ని ప్లాన్ చేయాల్సి ఉంది. మరి మూవీ యూనిట్ అనుకున్న టైం కి సినిమాని ధియేటర్ లో రిలీజ్ చేస్తారో లేదో చూడాలి.

First Published:  20 Nov 2018 5:11 AM GMT
Next Story