Telugu Global
NEWS

బ్రిటీష్ వారు నన్ను అనుమతించలేదు, భయపడ్డారు -చంద్రబాబు

చంద్రబాబు నాయుడు మరో సారి ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో మాట్లాడిన ఆయన… బ్రిటిష్ వారికి బీజేపీకి తేడా లేదన్నారు. బ్రిటిష్ వాళ్ళు ఇక్కడి నుంచే కోహినూర్ వజ్రం తీసుకెళ్లారని గుర్తు చేశారు. తాను ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు కోహినూర్ వజ్రాన్ని అడుగుతా నేమొనని వారు భయపడ్డారు అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కనీసం అమరావతికి సంబంధించిన స్మారక చిహ్నాలను చుసేందుకు కూడా తనను అనుమతించలేదని చెప్పారు. చూస్తే వాటిని తిరిగి ఇవ్వాల్సిందిగా అడుగుతాను అని బ్రిటిష్ వారు […]

బ్రిటీష్ వారు నన్ను అనుమతించలేదు, భయపడ్డారు -చంద్రబాబు
X

చంద్రబాబు నాయుడు మరో సారి ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో మాట్లాడిన ఆయన… బ్రిటిష్ వారికి బీజేపీకి తేడా లేదన్నారు. బ్రిటిష్ వాళ్ళు ఇక్కడి నుంచే కోహినూర్ వజ్రం తీసుకెళ్లారని గుర్తు చేశారు.

తాను ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు కోహినూర్ వజ్రాన్ని అడుగుతా నేమొనని వారు భయపడ్డారు అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కనీసం అమరావతికి సంబంధించిన స్మారక చిహ్నాలను చుసేందుకు కూడా తనను అనుమతించలేదని చెప్పారు. చూస్తే వాటిని తిరిగి ఇవ్వాల్సిందిగా అడుగుతాను అని బ్రిటిష్ వారు భయపడ్డారు అని బాబు చెప్పారు.

హోదా కోసం దేశం మొత్తం డిమాండ్ చేస్తుంటే ఒక్క వైసీపీ మాత్రమే స్పందించడం లేదన్నారు చంద్రబాబు.

First Published:  20 Sep 2018 1:49 AM GMT
Next Story