Telugu Global
NEWS

పిఠాధిపతికి జగన్ పాదాభివందనం

ప్రతిపక్ష నేత జగన్ కృష్ణా నదిలో పుష్కర స్నానం చేశారు. పున్నమిఘాట్లో స్నానమాచరించారు. పితృదేవతలకు పిండప్రదానం చేశారు.  జగన్‌తో పాటు పార్టీ నేతలు పార్థసారథి, కొడాలి నాని, ఉదయభాను, జోగి రమేష్ తదితరులు పుష్కరస్నానం చేశారు. అంతకు ముందు విజయవాడలో కంచికామకోఠి పిఠాధిపతి జయేంద్ర సరస్వతిని జగన్ కలిశారు. ఆశీర్వాదం తీసుకున్నారు. జయేంద్ర సరస్వతికి జగన్‌ పాదాభివందనం చేశారు. లబ్బిపేటలోని షిరిడిసాయి ఆలయాన్ని దర్శించుకున్నారు. Click on Image to Read:

పిఠాధిపతికి జగన్ పాదాభివందనం
X

ప్రతిపక్ష నేత జగన్ కృష్ణా నదిలో పుష్కర స్నానం చేశారు. పున్నమిఘాట్లో స్నానమాచరించారు. పితృదేవతలకు పిండప్రదానం చేశారు. జగన్‌తో పాటు పార్టీ నేతలు పార్థసారథి, కొడాలి నాని, ఉదయభాను, జోగి రమేష్ తదితరులు పుష్కరస్నానం చేశారు. అంతకు ముందు విజయవాడలో కంచికామకోఠి పిఠాధిపతి జయేంద్ర సరస్వతిని జగన్ కలిశారు. ఆశీర్వాదం తీసుకున్నారు. జయేంద్ర సరస్వతికి జగన్‌ పాదాభివందనం చేశారు. లబ్బిపేటలోని షిరిడిసాయి ఆలయాన్ని దర్శించుకున్నారు.

ys jagan1

Click on Image to Read:

hero shivaji

ysrcp mla

assembly

kalamanda bharati

subbiramireddy comments

sakshi malik

krishna pushkaralu

chandrababu sakshi

ysrcp

rama subba reddy vs adinarayana reddy

abk prasad

nayeem shivananda reddy

bharathi singh v k singh

chandrababu naidu

si ramakrishna reddy

cbn

Uma Madhava Reddy 1

komati-reddy-rajagopal-redd

ysrcp leader

First Published:  18 Aug 2016 12:44 AM GMT
Next Story