Telugu Global
International

వైఎస్ వర్థంతి కార్యక్రమానికి బొత్స

సెప్టెంబర్ 3న వైఎస్‌ వర్ధంతి కార్యక్రమాన్ని కాలిఫోర్నియాలోని బే ప్రాంతంలో నిర్వహించనున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ యూఎస్‌ఏ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. వైసీపీ నేతలు బొత్స సత్యనారాయణ, కరుమూరి నాగేశ్వరరావు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. సెప్టెంబర్‌ 3న ఉదయం 11 నుంచి సాయంత్రం 4వరకు కార్యక్రమం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.

వైఎస్ వర్థంతి కార్యక్రమానికి బొత్స
X

సెప్టెంబర్ 3న వైఎస్‌ వర్ధంతి కార్యక్రమాన్ని కాలిఫోర్నియాలోని బే ప్రాంతంలో నిర్వహించనున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ యూఎస్‌ఏ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. వైసీపీ నేతలు బొత్స సత్యనారాయణ, కరుమూరి నాగేశ్వరరావు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. సెప్టెంబర్‌ 3న ఉదయం 11 నుంచి సాయంత్రం 4వరకు కార్యక్రమం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.

9a350b5b-be40-416f-a4d6-b098bbf47805

First Published:  12 Aug 2016 3:43 AM GMT
Next Story