Telugu Global
CRIME

బాలివుడ్ సినిమా క‌ల‌లు...ఎటిఎమ్ లూటీలు!

మ‌న‌దేశంలో పేద‌రికం ఉంది కానీ…అది మ‌న సినిమాల్లో కానీ, టివి సీరియ‌ల్స్‌లో గానీ ప్ర‌క‌ట‌న‌ల్లో గానీ ఎక్క‌డా క‌నిపించ‌దు. దేశంలో ఇప్పుడు చ‌లామ‌ణిలో ఉన్న ఈ సాంస్కృతిక రూపాల‌న్నీ విలాసవంతంగా ఎలా బ‌త‌కాలి…అనే విష‌యాన్ని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టుగా చూపిస్తున్నాయి. మరి ఇప్పుడిప్పుడే ప్ర‌పంచాన్ని చూస్తున్న యువ‌తరానికి అవ‌న్నీ కావాల‌ని అనిపించ‌డంలో ఆశ్చ‌ర్యం ఏముంది. అయితే అలాంటి క‌ల‌లు తీవ్రంగా ఉన్న‌వారు డ‌బ్బుకోసం అడ్డ‌దారులు తొక్కుతున్నారు. దొంగ‌త‌నాలు చేస్తున్నారు. రాజ‌స్థాన్‌లో ఇలాంటి యువ‌కులు గ్యాంగులుగా ఏర్ప‌డి దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డుతున్నార‌ని […]

బాలివుడ్ సినిమా క‌ల‌లు...ఎటిఎమ్ లూటీలు!
X

దేశంలో పేదరికం ఉంది కానీఅది సినిమాల్లో కానీ, టివి సీరియల్స్లో గానీ ప్రల్లో గానీ ఎక్కడా నిపించదు. దేశంలో ఇప్పుడు లామణిలో ఉన్న సాంస్కృతిక రూపాలన్నీ విలాసవంతంగా ఎలా కాలిఅనే విషయాన్ని ళ్లకు ట్టినట్టుగా చూపిస్తున్నాయి. మరి ఇప్పుడిప్పుడే ప్రపంచాన్ని చూస్తున్న యువతరానికి అవన్నీ కావాలని అనిపించడంలో ఆశ్చర్యం ఏముంది. అయితే అలాంటి లు తీవ్రంగా ఉన్నవారు బ్బుకోసం అడ్డదారులు తొక్కుతున్నారు. దొంగనాలు చేస్తున్నారు.

రాజస్థాన్లో ఇలాంటి యువకులు గ్యాంగులుగా ఏర్పడి దొంగనాలకు పాల్పడుతున్నారని పోలీసులు చెబుతున్నారు. బాలివుడ్ సినిమా హీరో అయిపోవాలనిరీదైన దుస్తులు, ఫోన్లు కొనుక్కుని రాల్లో విలాసవంతంగా జీవించాలని వారు లు కంటున్నారని పోలీసులు అంటున్నారు. కొన్ని వారాల్లోనే ఇలాంటి దొంగనాలు ఎక్కువగా రుగుతున్నాయంటూ పోలీసులు వివరాలు వెల్లడించారు.

నెల ఏడో తేదీన జైపూర్ పోలీసులు 19ఏళ్ల సౌరభ్‌, ర్మేంద్రను ఎటిఎమ్లో దోపిడి చేయాలని ప్రత్నిస్తుండగా అరెస్టు చేశారు. దొంగనం ఎందుకు చేయాలనుకున్నారుఅని అడిగితే వారు చెప్పిన విషయాలు… పోలీసులకే దిమ్మతిరిగిపోయేలా చేశాయి. వారిద్దరూ పేద కుటుంబాల నుండి చ్చారు. దొంగనం చేసి బ్బుతీసుకుని ముంబయి వెళ్లిపోయి బాలివుడ్ సినిమాల్లో ప్రత్నించాలనుకుంటున్నామని, సెలబ్రిటీల్లా ల్సాగా కాలని అనుకుంటున్నామని చెప్పారు. ఇలాంటి యువ బ్బుకోసం ఎంతకైనా తెగిస్తున్నారనివారి ధ్యాసంతా విలాసవంతమైన జీవనశైలిపైనే ఉంటోందని ఒక పోలీస్ అధికారి అన్నారు.

వీరంతా బ్బుకోసం ఎటిఎమ్ మెషిన్ల దోపిడీనే మార్గంగా ఎంచుకుంటున్నారు. వీరిలో చాలామంది ఎటిఎమ్ కార్డులు లేనివారు, మెషిన్లు ఎలా పనిచేస్తాయో తెలియనివారేననివిత్డ్రాయల్ బాక్స్ని ద్దలు కొట్టేస్తే బ్బు తీసుకోవచ్చని వారు భావిస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. అంతకుముందు జూన్లో లుగురు కుర్రాళ్లు ఇలాగే సికార్ జిల్లాలో ఎటిఎమ్లో దొంగనానికి ప్రత్నించారు. అయితే అది కుద వారు ఎటిఎమ్ ముందున్న గార్డుని త్యచేశారు. పోలీసులు లుగురిని అరెస్టు చేసినపుడు సెల్ఫోన్లు, ల్యాప్టాప్లు ఇంకా విలాసవంతమైన స్తువులను కొనేందుకే దొంగనం చేయాలనుకున్నామని వెల్లడించారు.

వీరిలో చాలామంది తొలిసారి దొంగనాలు చేస్తున్నవారేనని, రాలకు చ్చిన గ్రామీణ ప్రాంతాల యువకులు ఇక్కడి జీవశైలిని చూసి ఆకర్షితులై ఇలాంటి నులకు పాల్పడుతున్నారని, వారి ల్లిదండ్రులేమో పిల్లలు దువుకుంటున్నారని అనుకుంటున్నారనిఒక అధికారి అన్నారు.

First Published:  10 Aug 2016 9:26 PM GMT
Next Story