Telugu Global
National

సింహంతో  సెల్ఫీ ఖ‌రీదు...ర‌వీంద్ర జ‌డేజాకు 20వేల జ‌రిమానా!

భార‌త క్రికెట‌ర్ ర‌వీంద్ర జ‌డేజా గుజ‌రాత్‌లోని గిర్ నేష‌న‌ల్ పార్కులో…వెనుక సింహాలు క‌నిపించేలా సెల్ఫీలు దిగి చిక్కుల్లో ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఇందుకోసం జునాగ‌థ్ అట‌వీశాఖ అధికారులు ఆయ‌న‌కు 20వేల రూపాయ‌ల జ‌రిమానా విధించారు. జూన్ 14న జ‌డేజా ఫొటోలు తీసుకోగా …దీనిపై ఇంకా తుది విచార‌ణ నివేదిక రాక‌ముందే అధికారులు ఆయ‌న‌కు జ‌రిమానా విధించారు. జ‌డేజా  త‌ర‌పున ఆయ‌న మామ హ‌ర్వేద్ సింగ్ సోలంకి ప‌వ‌ర్ ఆప్ అటార్నీతో హాజ‌రై…జ‌రిమానా చెల్లించారు. ర‌వీంద్ర జ‌డేజా…ప‌వ‌ర్ ఆఫ్ […]

సింహంతో  సెల్ఫీ ఖ‌రీదు...ర‌వీంద్ర జ‌డేజాకు 20వేల జ‌రిమానా!
X

భార క్రికెటర్ వీంద్ర డేజా గుజరాత్లోని గిర్ నేషల్ పార్కులోవెనుక సింహాలు నిపించేలా సెల్ఫీలు దిగి చిక్కుల్లో డిన సంగతి తెలిసిందే. ఇందుకోసం జునాగథ్ అటవీశాఖ అధికారులు ఆయకు 20వేల రూపాయ రిమానా విధించారు. జూన్ 14 డేజా ఫొటోలు తీసుకోగాదీనిపై ఇంకా తుది విచార నివేదిక రాకముందే అధికారులు ఆయకు రిమానా విధించారు. డేజా పున ఆయ మామ ర్వేద్ సింగ్ సోలంకి ర్ ఆప్ అటార్నీతో హాజరైరిమానా చెల్లించారు. వీంద్ర డేజార్ ఆఫ్ అటార్నీలో తాను హాజయ్యే స్థితిలో లేనని తెలిపాడు. దాంతో నేరుగా డేజా నుండి వివ తీసుకోకుండానే అధికారులు ఆయకు రిమానా విధించారు.

జులై 14 డేజాభార్య రివా, రికొంత మంది స్నేహితులతో లిసి గిర్ నేషల్ పార్కులో లన్ ఫారీలో వెనుక సింహాలు నిపించేలా ఫొటోలు దిగాడు. వీరితో పాటు ఇద్దరు అటవీశాఖ అధికారులు సైతం ఉన్నారు. అభయారణ్యమైన ప్రాంతంలో ఫొటోలు దిగటం అటవీశాఖ నిబంధ ప్రకారం నేరం. దాంతో విషయంపై విచార రిపిన అటవీశాఖ అధికారులు డేజాని రిమానా చెల్లించాల్సిందిగా ఆదేశించారు. అయితే అటవీశాఖ ఉన్నతాధికారులు విచార తాలూకూ తుది నివేదికను రిశీలించకుండానే… కిందిస్థాయి అధికారులు రిమానా విధించినట్టుగా తెలుస్తోంది.

Click on Image to Read:

government hospitals

deepa karmakar

ap special status

nayeem encounter

sujana

sunil1

ys jagan pressmeet

nayeem

ap ministers

ys jagan

ambati

nayeem encounter

Nayeem murders

Union minister Anupriya Patel

ys-jagan-2

ramoji rao

First Published:  9 Aug 2016 2:24 AM GMT
Next Story