Telugu Global
CRIME

నారాయ‌ణ కాలేజిలోనే... విద్యార్థిని అనుమానాస్ప‌ద మృతి!

రెండు రోజుల వ్యవధిలో నారాయణ కాలేజిలో మరో ఆత్మహత్య. తూర్పుగోదావ‌రి జిల్లా కాకినాడ రూర‌ల్ మండ‌లం శ‌శికాంత్ న‌గ‌ర్‌లోని నారాయణ కాలేజిలో ఇంట‌ర్ రెండ‌వ సంవ‌త్సరం చ‌దువుతున్న గెడ్డం భార‌తి (17) అనుమానాస్ప‌ద స్థితిలో కాలేజిలోనే మృతి చెందింది. పోలీసులు చెబుతున్న వివ‌రాల ప్ర‌కారం రాజోలు మండ‌లం చింత‌ప‌ల్లికి చెందిన భార‌తి కాలేజి హాస్ట‌ల్‌లోనే ఉండి చ‌దువుకుంటోంది. ఆమె త‌ల్లి ఉపాధి కోసం కువైట్‌కు వెళ్ల‌గా తండ్రి స‌రిగ్గా ప‌ట్టించుకోక‌పోవ‌టంతో భార‌తి, తాత‌య్య గెడ్డం చంద్ర‌శేఖ‌ర్ వ‌ద్ద […]

నారాయ‌ణ కాలేజిలోనే... విద్యార్థిని అనుమానాస్ప‌ద మృతి!
X

రెండు రోజుల వ్యవధిలో నారాయణ కాలేజిలో మరో ఆత్మహత్య. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలం శికాంత్ ర్లోని నారాయణ కాలేజిలో ఇంటర్ రెండ సంవత్సరం దువుతున్న గెడ్డం భారతి (17) అనుమానాస్ప స్థితిలో కాలేజిలోనే మృతి చెందింది. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం రాజోలు మండలం చింతల్లికి చెందిన భారతి కాలేజి హాస్టల్లోనే ఉండి దువుకుంటోంది. ఆమె ల్లి ఉపాధి కోసం కువైట్కు వెళ్లగా తండ్రి రిగ్గా ట్టించుకోకపోవటంతో భారతి, తాతయ్య గెడ్డం చంద్రశేఖర్ ద్ద ఉంటోంది. ఆయనే భారతిని నారాయ కాలేజిలో చేర్పించారు. భారతి గురువారం ఉదయం కాలేజి రీడింగ్ రూములో ఫ్యానుకు వేలాడుతూ నిపించింది. కాగా అంతకుముందు రెండురోజుల క్రితమే ఆమె ఇంటికి వెళ్లి చ్చింది.

పోలీసులకు స‌మాచారం అంద‌టంతో వారు చ్చి మృత దేహాన్ని ఆసుపత్రికి లించారు.

ఒంటరితనం రించలేకే ఆత్మత్య చేసుకున్నట్టుగా భారతి సుసైడ్ లేఖలో పేర్కొందని పోలీసులు చెబుతున్నారు. అయితే లేఖను మీడియాకు చూపలేదు. దీనిపై లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాక తోటి విద్యార్థులను కు రాకుండా చేసిన యాజమాన్యం, పోలీసుల తీరుపై కూడా లువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

రాలు ఆత్మత్యపై స్పందించిన భారతి తాతయ్య చంద్రశేఖర్ రాలు ఆత్మత్య చేసుకునేంత పిరికిది కాదని చెబుతున్నారు. రెండు రోజుల క్రితమే ఇంటికి చ్చి సంతోషంగా డిపి వెళ్లిందని, ఆమెకు ఆత్మత్య చేసుకోవాల్సిన అవరం లేదని చెబుతున్నారు. తెల్లవారుజామున భార‌తి మ‌ర‌ణించ‌గా ఉదయం దిదాటే కు కు మాచారం ఇవ్వలేదని, తాము రాకుండానే మృతదేహాన్ని ఆసుపత్రికి లించారని చెబుతూ, కాలేజి యాజమాన్యంపై కు అనుమానం ఉందన్నారు. భారతి మృతిపై గ్ర ర్యాప్తు రిపించాలని ఎస్ఎఫ్ఐ, సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. హాస్టల్లో ఎలాంటి తులూ లేవని, ఆర్ఐఓ అనుమతి లేకుండానే కాలేజిని నిర్వహిస్తున్నారని వారు పేర్కొన్నారు.

First Published:  28 July 2016 11:22 PM GMT
Next Story