Telugu Global
National

బిజెపితో స్నేహం....శివ‌సేన‌కు 25ఏళ్ల కాలం వృథా! -ఉద్ధ‌వ్ థాక‌రే

బిజెపితో దోస్తీ కార‌ణంగా శివ‌సేనకు  25ఏళ్ల కాలం వృథా అయిందంటూ… శివ‌సేన అధ్య‌క్షుడు ఉద్ధ‌వ్ థాక‌రే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.  శివ‌సేన పార్టీ ప్రారంభ‌మై 50 సంవ‌త్స‌రాలు పూర్త‌యిన సంద‌ర్భంగా త‌మ పార్టీ అధికార ప‌త్రిక సామ్నాలో అనేక  విష‌యాల‌పై త‌న అభిప్రాయాల‌ను వెల్ల‌డించారు. బిజెపి, శివ‌సేన 25ఏళ్ల‌పాటు క‌లిసిమెల‌సి ముందుకు సాగాయ‌న్నారు. అయితే గ‌త మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల్లో రెండింటి మ‌ధ్య స‌యోధ్య కుద‌ర‌క ఒంట‌రిగా పోటీ చేసిన ప‌రిణామాలు, ఇంకా ఈ మ‌ధ్య కాలంలో ఇరుపార్టీల […]

బిజెపితో స్నేహం....శివ‌సేన‌కు 25ఏళ్ల కాలం వృథా!  -ఉద్ధ‌వ్ థాక‌రే
X

బిజెపితో దోస్తీ కారణంగా శివసేనకు 25ఏళ్ల కాలం వృథా అయిందంటూ… శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే సంచ వ్యాఖ్యలు చేశారు. శివసేన పార్టీ ప్రారంభమై 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పార్టీ అధికార త్రిక సామ్నాలో అనేక విషయాలపై అభిప్రాయాలను వెల్లడించారు. బిజెపి, శివసేన 25ఏళ్లపాటు లిసిమెలసి ముందుకు సాగాయన్నారు. అయితే హారాష్ట్ర ఎన్నికల్లో రెండింటి ధ్య యోధ్య కుద ఒంటరిగా పోటీ చేసిన రిణామాలు, ఇంకా ధ్య కాలంలో ఇరుపార్టీల ధ్య లెత్తుతున్న విభేదాలపై వ్యాఖ్యానిస్తూశివసేన 25 సంవత్సరాల కాలాన్ని వృథా చేసుకుందన్నారు. ఇరవై అయిదేళ్ల స్నేహం చివరికి లించని వృథా ప్రయాసగా మిగిలిందన్నారు.

మొదట్లో హిందుత్వ భావ రెండు పార్టీలను గ్గ చేసిందని, కానీ ఇప్పుడు ఎందుకు లిసి ఉండాలిఅనే విషయం గురించి ఆలోచించాల్సి ఉందన్నారు. గ‌త ఎన్నిక‌ల్లో సీట్ల స‌ర్దుబాటు విష‌యంలో మొద‌లైన విభేదాలు…అనంత‌ర ప‌రిణామాల త‌రువాత… రెండు పార్టీల మ‌ధ్య అగాథం అలాగే ఉంది. ఇప్పుడు ప్రభుత్వంలో భాగంగా ఉన్నా శివసేన లు విషయాల్లో పంథా వేరని చాటుతూనే ఉంది.

ప్రభుత్వంలో ఉంటూనే ఎందుకు విమర్శలు చేస్తున్నారని ప్రశ్నించ‌గా థాకరేఅందుకే మేము ఎందుకు లిసుండాలిఅనే విషయాన్ని రొకసారి ఆలోచించుకోవాల్సి స్తోందన్నారు. నాకుగానీ, నా పార్టీకి గానీ రైన గౌరవం లేదనిపించినపుడు వెంటనే నేను ప్రభుత్వం నుండి ప్పుకుంటానని థాకరే చెప్పారు. అయితే తానెప్పుడూ ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేయలేదని, ఉన్నది ఉన్నట్టుగా మొహంమీదే చెప్పామని వెనుక గోతులు వ్వలేదని ఆయ అన్నారు. రెండు పార్టీలు ఒక స్థిరత్వం లేని వాతావణాన్ని సృష్టించుకునే ఫ్రెనిమీస్‌…(ప్రెండ్‌..ఎనిమి లిసి) అని ఆయ అభివర్ణించారు. అయినా తాను హారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర డ్నవిస్తో చ్లోనే ఉంటానని, ధ్యే తామిద్దరూ లిసి మాతోశ్రీ (థాకరే ఇల్లు)లో భోజనం చేశామని చెప్పారు. ముఖ్యమంత్రి అంకితభావాన్ని, ఆయ అవిశ్రాంతంగా చేస్తున్న కృషిని నిస్తూనే ఉంటానని, ఆయ విష్యత్తులో రింత బాగా నిచేయాలని ఆశిస్తున్నానని థాకరే అన్నారు.

First Published:  27 July 2016 2:00 AM GMT
Next Story