Telugu Global
CRIME

వాడిని చంపేయండి...11ఏళ్ల బాలిక రోద‌న‌!

ఆమె ప‌ద‌కొండేళ్ల బాలిక‌…తండ్రి లేక‌, త‌ల్లిచాటున బ‌తుకుతున్న చిన్న‌పిల్ల‌…అలాంటి పిల్ల‌ని… ఒంటిమీద బ‌ట్ట‌లు ఊడ‌దీసి, చిత్ర‌హింస‌లు పెట్టి,  మాన‌సికంగా, శారీర‌కంగా కోలుకోలేని గాయాల‌ను చేసి వ‌దిలిపెట్టాడు ఓ మృగాడు. ఇప్పుడు ఆ చిన్నారి ఆ దుర్మార్గుడిని చంపేయండి…అని అడుగుతోంది. ఆమె కోరిక ఎవ‌రు తీర్చాలి…ఆమెకు ఎవ‌రు స‌మాధానం చెప్పాలి. అస‌లు నేనెందుకు ఇవ‌న్నీ ఎందుకు భ‌రించాలి…అనే ప్ర‌శ్న‌ని ఆమె అడిగితే ఎవ‌రు బాధ్య‌త వ‌హించాలి….న‌న్ను ఇన్ని హింస‌లు పెట్టిన ఆ దుర్మార్గుడు ఎందుకు బ‌తికుండాలి…అని అడుగుతున్న ఆమె […]

వాడిని చంపేయండి...11ఏళ్ల బాలిక రోద‌న‌!
X

ఆమె కొండేళ్ల బాలిక‌…తండ్రి లేక‌, ల్లిచాటున తుకుతున్న చిన్నపిల్ల‌…అలాంటి పిల్లనిఒంటిమీద ట్టలు ఊడదీసి, చిత్రహింసలు పెట్టి, మానసికంగా, శారీరకంగా కోలుకోలేని గాయాలను చేసి దిలిపెట్టాడు మృగాడు. ఇప్పుడు చిన్నారి దుర్మార్గుడిని చంపేయండిఅని అడుగుతోంది. ఆమె కోరిక ఎవరు తీర్చాలిఆమెకు ఎవరు మాధానం చెప్పాలి. అసలు నేనెందుకు ఇవన్నీ ఎందుకు రించాలిఅనే ప్రశ్నని ఆమె అడిగితే ఎవరు బాధ్య హించాలి….న్ను ఇన్ని హింసలు పెట్టిన దుర్మార్గుడు ఎందుకు తికుండాలిఅని అడుగుతున్న ఆమె ప్రశ్నకు ఎవరు, ఏమని వాబు చెబుతారు?

అమాయమైన చిన్నారులు మాయగాళ్ల లో చిక్కకుండా న్నవాళ్లే ఆపలేకపోతున్నారు. ల్లి, మంచివాడే దా అని మ్మి కొండేళ్ల కూతురిని స్వయంగా ఒక మృగాడికి అప్పగించి మోసపోయింది. బూబ్ ర్ జిల్లా ద్వాలకు చెందిన హిళ యాక్సిడెంటులో ర్తను కోల్పోయి ర్నూలులో ఉన్న బంధువుల ద్దకు చ్చింది. అదే ఊరిలో ఇల్లు అద్దెకు తీసుకుని, కూలిపని చేసుకుని ముగ్గురు పిల్లను పోషించుకుంటోంది. పెద్దకూతురికి కొంచెం అంగవైకల్యం ఉంది.

తిరుపతిలో కు తెలిసిన వైద్యునికి చూపించి పాపకు బాగు చేయిస్తాను… తో పంపమంటూరుసకు మ్ముడయ్యే ఒక వ్యక్తి ఆమెను వంతపెట్టాడు. ల్లి ముందు నిరాకరించింది. అయితే వ్యక్తి ల్లి (ఈమెకు పిన్ని అవుతుంది) కూడా, మ్ముడే దాపంపమంటూ ఒత్తిడి తెచ్చింది. దాంతో ఆమె మ్మి పాపను అతనివెంట పంపింది.

ఆమెను తీసుకుని వెళ్లిన వ్యక్తి మొదట్లో కొన్ని రోజులు ఫోన్లో మాట్లాడించాడు. రువాత అదీ మానేశాడు. చివరికి దిహేను రోజుల రువాత బాలికని ఆమె ఇంట్లో దిలేసి వెళ్లిపోయాడు. బాలిక తీవ్రంగా డుతూ ఉండటం, ఏడుస్తుండటం, ఒంటినిండా గాయలు ఉండటంతో హిళ పాపను ఆసుపత్రికి తీసుకుని వెళ్లింది. ఆమెకి చికిత్స చేసిన డాక్టర్లు అత్యాచారం రిగినట్టుగా గుర్తించడంతో ఏం రిగిందని బాలికని అడిగారు. ఆమె బోరున విలపిస్తూ రిగిన విషయాలన్నీ చెప్పింది.

బాలికని ఆ వ్య‌క్తి కర్నూలులోనే ఇంటిలో ఉంచినట్టుగా తెలుస్తోంది. ఒంటిమీద ట్టను తీసేసి జాలిగంటె, పప్పు గుత్తితో చితబాదేవాడని, చిత్రహింసలు పెట్టాడని, వాడిని చంపేయండిఅంటూ చిన్నారి ఆక్రోశించింది. పోలీసులు బాలికని, ఆమె ల్లిని ప్రశ్నించి వివరాలు సేకరిస్తున్నారు. నిందితుడు, ఆటో డ్రైవర్గా నిచేస్తున్నాడని, అతను తంలోనూ లు నేరాలకు పాల్పడ్డాడని పోలీసులు గుర్తించారు.

First Published:  16 July 2016 1:37 AM GMT
Next Story