Telugu Global
CRIME

ఇద్ద‌రు భార్య‌లు అనుమానాస్ప‌ద మృతి...మూడో భార్య‌ని చంపేశాడు!

భార్య‌తో మ‌న‌స్ప‌ర్థ‌లున్న ఒక భ‌ర్త ఆమెని కాల్చి చంపాడు. పుణెలో బుధ‌వారం ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. మ‌నోజ్ ప‌టిడార్ (38) ఐటి కంపెనీలో ప‌నిచేస్తున్నాడు. అత‌ని భార్య అంజ‌లి(34) డాక్ట‌రు. ఆమె గైన‌కాల‌జిస్ట్‌.  వీరి మ‌ధ్య త‌ర‌చుగా గొడ‌వ‌లు వ‌స్తుండేవి. బుధ‌వారం రాత్రి కూడా అలాగే అంజ‌లి త‌న క్లినిక్‌లో ఉండ‌గా ఏదో విష‌యంమీద ఇద్ద‌రి మ‌ధ్యా తీవ్ర‌మైన వివాదం చోటుచేసుకుంది. వెంట‌నే మ‌నోజ్ త‌న వ‌ద్ద ఉన్న దేశ‌వాళీ తుపాకితో ఆమె నుదుటిపై కాల్చి వెంట‌నే […]

ఇద్ద‌రు భార్య‌లు అనుమానాస్ప‌ద మృతి...మూడో భార్య‌ని చంపేశాడు!
X

భార్యతో స్పర్థలున్న ఒక ర్త ఆమెని కాల్చి చంపాడు. పుణెలో బుధవారం చోటుచేసుకుంది. నోజ్ టిడార్ (38) ఐటి కంపెనీలో నిచేస్తున్నాడు. అతని భార్య అంజలి(34) డాక్టరు. ఆమె గైనకాలజిస్ట్‌. వీరి ధ్య చుగా గొడలు స్తుండేవి. బుధవారం రాత్రి కూడా అలాగే అంజలి క్లినిక్లో ఉండగా ఏదో విషయంమీద ఇద్దరి ధ్యా తీవ్రమైన వివాదం చోటుచేసుకుంది. వెంటనే నోజ్ ద్ద ఉన్న దేశవాళీ తుపాకితో ఆమె నుదుటిపై కాల్చి వెంటనే అక్కడి నుండి పారిపోయాడు. అంజలి అక్కడిక్కడే మృతి చెందింది. వీరికి సంవత్సరంన్న పాప వుంది. పోలీసులకు వెంటనే మాచారం అందడంతో వారు నోజ్ కోసం గాలింపు చేపట్టారు.

అర్థరాత్రి దాటాక నోజ్ని పోలీసులు పుణెలోనే అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు సేకరించిన మాచారాన్ని ట్టి అతను హింజవాడీ ఐటి బ్లో నిచేస్తున్నాడు. అతను రూ.20వేలు పెట్టి వారం క్రితం తుపాకీని కొనుగోలు చేశాడు. దాంతోనే అంజలిని త్య చేశాడు. నోజ్ ఇంతకుముందు రెండు వివాహాలు చేసుకున్నాడని కూడా పోలీసుల విచారలో డింది. అయితే మొదటి భార్యలిద్దరూ ఎత్తయిన నం పై నుండి దూకి ఆత్మత్య చేసుకున్నారని అతను చెప్పాడు. అవి ఆత్మత్యలు అయిఉండని, వారి ణం వెనుక నోజ్ ప్రమేయం ఉండి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అతనిపై సెక్షన్ 302 ప్రకారం త్య కేసు మోదు చేశారు. నోజ్కి తుపాకిని అమ్మిన వ్యక్తి గురించి కూడా వారు మాచారం సేకరిస్తున్నారు.

First Published:  14 July 2016 7:09 AM GMT
Next Story