Telugu Global
National

దేవ‌తా పాముని చంపుతావా అంటూ… తోటి మ‌నిషిని చంపేశారు!

ఇంట్లోకి పాము రాగానే ఎవ‌రైనా దాని బారిన ప‌డ‌కుండా తమ‌ని తాము కాపాడుకోవాల‌నే అనుకుంటారు. అత‌ను కూడా అదే అనుకున్నాడు. రెండు దెబ్బ‌లు వేయ‌గానే అది చ‌నిపోయింది. ఇది తెలిసి ప‌క్కింటి వాళ్లు అత‌నిపై గొడ‌వ‌కు వ‌చ్చారు. అది తాము పూజ‌లు చేస్తున్న పామని, అలాంటి దేవ‌తా పాముని చంపుతావా అంటూ అత‌నిపై దాడిచేసి చావ‌బాదారు. పాముని చంపిన వ్య‌క్తి ద‌ళితుడు కాగా, అత‌డిని చంపిన‌వారు అగ్ర‌కులాల‌కు చెందిన‌వారు కావ‌టం గ‌మ‌నార్హం. మ‌ధ్య ప్ర‌దేశ్‌లోని మురైనా జిల్లాలో […]

ఇంట్లోకి పాము రాగానే ఎవరైనా దాని బారిన కుండా తమని తాము కాపాడుకోవాలనే అనుకుంటారు. అతను కూడా అదే అనుకున్నాడు. రెండు దెబ్బలు వేయగానే అది నిపోయింది. ఇది తెలిసి క్కింటి వాళ్లు అతనిపై గొడకు చ్చారు. అది తాము పూజలు చేస్తున్న పామని, అలాంటి దేవతా పాముని చంపుతావా అంటూ అతనిపై దాడిచేసి చావబాదారు. పాముని చంపిన వ్యక్తి ళితుడు కాగా, అతడిని చంపినవారు అగ్రకులాలకు చెందినవారు కావటం నార్హం.

ధ్య ప్రదేశ్లోని మురైనా జిల్లాలో చోటుచేసుకుంది. ఇందులో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి ళిత యువ న్యాయవాది జాదవ్ సిన్హా. అతనిపై దాడికి పాల్పడిన పక్కింటి వ్యక్తులు బంటి, భురా. వీరితో పాటు రికొంతమంది కూడా లిసి జాదవ్ని విపరీతంగా కొట్టారు. తీవ్రంగా గాయాల పాలైన జాదవ్ని ఆసుపత్రికి లించగా అతను చికిత్స పొదుతూ మృతి చెందాడు. జాదవ్ కుటుంబ భ్యులు ఆందోళ చేయగా పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కానీ వెంటనే దిలేశారు. చివరికి జాదవ్ పువారు జిల్లా అధికారులను లిసి ఫిర్యాదు చేయడంతో దారుణం వెలుగులోకి చ్చింది. పోలీసులు దిమందిపై కేసులు మోదు చేశారు.

First Published:  2 July 2016 8:01 PM GMT
Next Story