Telugu Global
National

పతంజలి నూడుల్స్ లో పురుగులు

యోగా గురువు రాం దేవ్ బాబా తయారు చేసి మార్కెట్లోకి వదిలిన నూడుల్స్ లో పురుగులు ఉన్నాయని, నెయ్యి ముక్కిపోయిందని పత్రికలలో వార్తలు వచ్చినందువల్ల ఉత్తరాఖండ్ ప్రభుత్వం దర్యాప్తుకు సిద్ధమైంది. ఆ పదార్థాల నమూనాలు సేకరించి నివేదిక ఇవ్వాలని ఆరోగ్య శాఖను ఆదేశించినట్టు ఉత్తరా ఖండ్ ఆరోగ్య శాఖ మంత్రి సురేంద్ర కుమార్ నేగీ చెప్పారు. ప్రజారోగ్య పరిరక్షణ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కాబట్టి ఈ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యానికి తావు లేదని నేగీ అన్నారు. […]

పతంజలి నూడుల్స్ లో పురుగులు
X

యోగా గురువు రాం దేవ్ బాబా తయారు చేసి మార్కెట్లోకి వదిలిన నూడుల్స్ లో పురుగులు ఉన్నాయని, నెయ్యి ముక్కిపోయిందని పత్రికలలో వార్తలు వచ్చినందువల్ల ఉత్తరాఖండ్ ప్రభుత్వం దర్యాప్తుకు సిద్ధమైంది. ఆ పదార్థాల నమూనాలు సేకరించి నివేదిక ఇవ్వాలని ఆరోగ్య శాఖను ఆదేశించినట్టు ఉత్తరా ఖండ్ ఆరోగ్య శాఖ మంత్రి సురేంద్ర కుమార్ నేగీ చెప్పారు. ప్రజారోగ్య పరిరక్షణ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కాబట్టి ఈ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యానికి తావు లేదని నేగీ అన్నారు. పతంజలి ఉత్పత్తుల్లో లోపాలు ఏమైనా ఉంటే చర్య తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

First Published:  10 Dec 2015 6:03 PM GMT
Next Story