Telugu Global
CRIME

ఘోర రోడ్డు ప్రమాదం: 42 మంది దుర్మరణం

ఫ్రాన్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తూర్పు బోర్డ్‌వాలోని పిసెంగ్విన్ సమీపంలో బస్సు- ట్రక్కు ఢీకొని 42 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఎటు చూసినా మృతదేహాలు, క్షతగాత్రుల హాహాకారాలతో ఆ ప్రాంతమంతా స్మశానాన్ని తలపించింది. పదవీ విరమణ చేసిన ఉద్యోగులంతా విహారానికి వెళుతుండగా ఈ దారుణం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ బస్ ఆటోమేటిక్ డోర్‌ను యాక్టివేట్ చెయ్యడంతో ఎనిమిది మంది ప్రాణాలు దక్కించుకున్నారు. ఘటనపై ఫ్రాన్స్ ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది.

ఫ్రాన్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తూర్పు బోర్డ్‌వాలోని పిసెంగ్విన్ సమీపంలో బస్సు- ట్రక్కు ఢీకొని 42 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఎటు చూసినా మృతదేహాలు, క్షతగాత్రుల హాహాకారాలతో ఆ ప్రాంతమంతా స్మశానాన్ని తలపించింది. పదవీ విరమణ చేసిన ఉద్యోగులంతా విహారానికి వెళుతుండగా ఈ దారుణం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ బస్ ఆటోమేటిక్ డోర్‌ను యాక్టివేట్ చెయ్యడంతో ఎనిమిది మంది ప్రాణాలు దక్కించుకున్నారు. ఘటనపై ఫ్రాన్స్ ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది.

First Published:  22 Oct 2015 4:02 PM GMT
Next Story