Telugu Global
Others

మోడీ వాగ్దానాలు నమ్మి మోసపోవద్దు: నితీశ్

గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చేసిన వాగ్దానాలేవీ ప్రధాని నరేంద్రమోడీ అమలు చేయలేదని బీహార్ సీఎం నితీశ్‌కుమార్ ఆరోపించారు. కానీ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి శుష్కవాగ్దానాలు చేస్తే ఫలితం ఉండదని చెప్పారు. బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలోని రొసెరా స్థానం నుంచి పోటీచేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి అశోక్‌రాంకు మద్దతుగా జరిగిన ఎన్నికల ప్రచారసభలో నితీశ్ మాట్లాడుతూ ప్రధాని మోడీ చేసే వాగ్దానాలు నమ్మి మోసపోవద్దని ప్రజలను హెచ్చరించారు.

గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చేసిన వాగ్దానాలేవీ ప్రధాని నరేంద్రమోడీ అమలు చేయలేదని బీహార్ సీఎం నితీశ్‌కుమార్ ఆరోపించారు. కానీ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి శుష్కవాగ్దానాలు చేస్తే ఫలితం ఉండదని చెప్పారు. బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలోని రొసెరా స్థానం నుంచి పోటీచేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి అశోక్‌రాంకు మద్దతుగా జరిగిన ఎన్నికల ప్రచారసభలో నితీశ్ మాట్లాడుతూ ప్రధాని మోడీ చేసే వాగ్దానాలు నమ్మి మోసపోవద్దని ప్రజలను హెచ్చరించారు.

First Published:  28 Sep 2015 1:07 PM GMT
Next Story