Telugu Global
Others

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో నలుగురు మహిళల అరెస్ట్

హైదరాబాద్ శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో నకిలీ పాస్‌పోర్టులతో దుబాయ్ వెళ్లేందుకు యత్నించిన నలుగురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం విమానాశ్రయంలో అధికారులు ప్రయాణికుల పాస్‌పోర్టులను తనిఖీ చేస్తుండగా ఈ నలుగురు మహిళలు నకిలీ పాస్‌పోర్టులతో పట్టుబడ్డారు. దీంతో ఎయిర్‌పోర్టు పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

హైదరాబాద్ శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో నకిలీ పాస్‌పోర్టులతో దుబాయ్ వెళ్లేందుకు యత్నించిన నలుగురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం విమానాశ్రయంలో అధికారులు ప్రయాణికుల పాస్‌పోర్టులను తనిఖీ చేస్తుండగా ఈ నలుగురు మహిళలు నకిలీ పాస్‌పోర్టులతో పట్టుబడ్డారు. దీంతో ఎయిర్‌పోర్టు పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

First Published:  26 Sep 2015 1:10 PM GMT
Next Story